‘మేం చెప్పినట్టే చేయాలె.. మాకు బానిసలా ఉండాలె అన్నంతగా కాంగ్రెస్ నేతలు చేసిన వేధింపులను భరించలేకనే నేను రాజీనామా పత్రాలను డీపీవో, ఎంపీడీవోకు వాట్సాప్లో పంపి వెళ్లిపోయిన’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా త�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్ కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రియాంక సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు సిరిసిల్ల డీఎస్పీ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్కు చెందిన మరమగ్గాల కార్మికుడు బూర బలరాం (62) కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బత�
BRS Party | సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ నేతలపై వేధింపులు, పోలీసుల కేసులు ఆగడం లేదు. వాట్సాప్లో అభ్యంతరకర పోస్ట్ పెట్టాడని తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన దళిత �
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా వైద్యు డు సందుగ అనిల్కుమార్ (64) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. సిరిసిల్లలో అనిల్కుమార్ ప్రజా వైద్యశాల పేరుతో దవాఖాన ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను సంబురంగా జరుపుకొందామని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 23న కేటీఆర్ నిర్వహించే సన్నాహక సమావేశానికి శ్రేణులు పెద్దసంఖ్య
సాగునీరు లేక పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు నీళ్లిచ్చి కాపాడాలని, రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్�
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూచనతో రంగనాయకసాగర్ అధికారులు కదిలారు. ఈ నెల 2న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయనను రంగనాయకసాగర్ నుంచి నీళ్లు ఇప్పియ్యాలని తంగళ్ల�
Farmers | కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నాట్లు వేసి రెండు నెలలైనా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిటపేట పీఏసీఎస్ గోదాముకు లో�
యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. నాట్లు వేసి రెండు నెలలైనా దొరక్క నిరీక్షిస్తున్నారు. ఎక్కడ యూరియా వచ్చిందని తెలిసినా అక్కడకు పరుగెత్తుతున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పడిగాపులు గాశా
కొడు కు డబ్బులు చెల్లించడం లేదని తల్లిని కిడ్నాప్ చేసిన కథ సుఖాంతమైంది. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సీఐ వీరప్రసాద్ వివరాలు వెల్లడించారు. చెరుకు పంట కోసే విషయంలో వేములవాడ మండలం క
వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిని జిల్లా మొత్తానికి విస్తరింపజేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగు పరీవాహక ప్రాంతంలో బుధవారం అధికారులు సర్వే చేపట్టడంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. వేములవాడ పట్టణం మూలవాగుకు పరీవాహక ప్రాంతంగా ఉండగా, గత బీఆర్ఎస్ హయాంలో మొదటి �
అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదని సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తిని బంధించి.. విచక్షణారహితంగా దాడిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో మ�