ఎల్లారెడ్డిపేట : సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని జిలా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. గురువారం వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులను ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావ
కోనరావుపేట: మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన చిన్నారి డెంగీ జ్వరంతో బాధపడు తూ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాకల శంకర్, జ్యోత్స్య దంపతులకు చాలా రోజుల �
గంభీరావుపేట : మద్యం మత్తులో నిండు గర్భిణి అయిన కుమార్తెను నెట్టేయడంతో.. అక్కను అలా తోస్తావా అంటూ తనయుడు కత్తితో దాడి చేయగా తండ్రి బాబు(45) మృతి చెందాడు. ఈ ఘటన రాజేశ్వర్రావునగర్లో సోమవారం రాత్రి జరిగింది. ప�
కలెక్టరేట్: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. భారీ వ
తెలంగాణ చౌక్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్హాల్లో జరిగిన పీఆర్టీయూ సర్వసభ్�
రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య సిరిసిల్ల రూరల్: రాబోయే యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య రైతులకు విజ్ఞప్తి చేశారు. శ�
రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ/ఇల్లంతకుంట, సెప్టెంబర్ 20 : కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రైతుల సంక్షేమమే సర్కారు లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సిన�
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం వేగవంతంగా కచ్చా కాలువ నిర్మాణ పనులు వరద నీరు ఇండ్లలోకి రాకుండా చర్యలు కబ్జాలపై కొరడా హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజానీకం సిరిసిల్ల పట్టణంలోకి రాకుండా పకడ్
ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న జిల్లా కేంద్రంలో ఘనంగా సినారె జయంతి వేడుకలు పలువురు కళాకారులకు స్మారక అవార్డుల ప్రదానం సిరిసిల్ల టౌన్, జూలై 29: ఎన్ని యుగాలైనా తరిగిపోని సాహితీ సుగంధం డాక్టర్ సీ నారాయణరెడ్డి అ�