15 వేల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా సిరిసిల్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్పారెల్ పార్క్ తెలంగాణకే తలమానికం కానున్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవతో ఇప్పటికే పలు కంప
ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పీహెచ్సీ వైద్యాధికారి వేణుమాధవ్ మంగళవారం తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి తెరపడింది. ఈ నెల 12న మొదలైన ప్రక్రియ, గురువారంతో ముగిసింది. చివరి రోజు జాతర సాగింది.
స్వార్థ రాజకీయాల కోసం మంటలు రగిలిస్తూ తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్న మతతత్వ శక్తులను తిప్పికొట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగొద్దు పనులు జరిగేచోట హెచ్చరిక బోర్డులు వరదలపై ప్రజల ఫోన్లకు సమాచారం అధికారులు అప్రమత్తంగా ఉండాలి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక పర్యటన సిరిస�
కూకటివేళ్లతో కూలిపోయిన పురాతన మర్రి చెట్టుకు ప్రాణం పోశాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాశ్ అలియాస్ ప్రకృతి ప్రకాశ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్�
ప్రధానికి పోస్టు కార్డు సందేశం ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా..విద్యార్థులకు వ్యాసరచన పోటీలు దేశంలో 75 లక్షల మందికి అవకాశం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పాల్గొన్న 10వేల మంది ప్రతిభ చూపిన వారికి ప్రధాన
ముగిసిన అర్జీల గడువు పరిశీలన అనంతరం సర్కారుకు నివేదిక పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిపుత్రులు, అటవీశాఖ అధికారుల మధ్య తరచూ వివాదాలు నెలకొంటున్నాయి. దీంతో గిరిజనులు మంత్రులు, ప్రజాప్రతినిధులకు వారి గ�
మానేరులో మరో నాలుగు మృతదేహాలు లభ్యం ఇంకా లభించని మనోజ్ ఆచూకీ ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు ప్రాజెక్టుల వద్ద రక్షణ చర్యలు : అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప
ఎల్లారెడ్డిపేట : సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని జిలా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. గురువారం వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులను ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావ
కోనరావుపేట: మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన చిన్నారి డెంగీ జ్వరంతో బాధపడు తూ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాకల శంకర్, జ్యోత్స్య దంపతులకు చాలా రోజుల �
గంభీరావుపేట : మద్యం మత్తులో నిండు గర్భిణి అయిన కుమార్తెను నెట్టేయడంతో.. అక్కను అలా తోస్తావా అంటూ తనయుడు కత్తితో దాడి చేయగా తండ్రి బాబు(45) మృతి చెందాడు. ఈ ఘటన రాజేశ్వర్రావునగర్లో సోమవారం రాత్రి జరిగింది. ప�
కలెక్టరేట్: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. భారీ వ
తెలంగాణ చౌక్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్హాల్లో జరిగిన పీఆర్టీయూ సర్వసభ్�