ఇందిరమ్మ ఇల్లు మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గుగులోత్ గోపాల్ (40) వ్యవసాయం చేస్తూ క
ఉపాధి కరువై రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ వైపు అప్పులు, మరోవైపు అనారోగ్యంతో తండ్లాడిన ఆయన, ఆటో కిస్తీలు కట్టలేక పోయాడు. కనీసం రెండు వేల అప్పు కూడా పుట్టకపోవడంతో మ
కాంగ్రెస్ సర్కార్ సాగునీటి పనులపై వివక్ష చూపుతున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చెరువు ఆయకట్టు రైతులు మండిపడ్డారు. మెట్ట ప్రాంత రైతుల కల నెరవేర్చేలా తెలంగాణ తొలి ముఖ్
మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి.. సాగునీటి రంగానికి దన్నుగా నిలువడంతోపాటు భూగర్భజలాలు పెంచాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తున్నది. తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని శివారు గ్రామాల్లో సంచరిస్తూ బేంబేలేత్తిస్తుననది. మూడు రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాప
సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన వైద్యురాలు ఉడుతల లిఖిత ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. వేములవాడ పట్టణానికి చెందిన ఉడతల వెంకన్న-విజయ రెండో కూతుర
సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. మెరుగైన ప్రదర్శనతో ఔరా అనిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట జడ్పీ స్కూల్ విద్యార్థులు వడ్నాల రేష్మ, పండుగ సహస్ర, గైడ్ ట
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తలనీలాల సేకరణ టెండరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. టెండర్ ప్రక్రియను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో అక్రమ ఓటర్ల నమోదుపై ఓ సామాజిక కార్యకర్త ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆదివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓట్ల అభ్యంతరాలపై ఫిర్యాదు
గుండెపోటుతో మృతిచెందిన మురళి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ఠాణా గ్రామానికి చెందిన చెర్ల మురళి ఇటీవ
రిసిల్లలో మరో నేతకార్మికుడు ప్రాణం తీసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ(టెక్స్టైల్పార్క్)కు చెందిన నేతకార్మికుడు యెల్లె రమేశ్(4
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉండటంతో సదరు నాయకుడు అంగన్వాడీ కేంద్రంలో సర్వే రికార్డులన�