సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన వైద్యురాలు ఉడుతల లిఖిత ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. వేములవాడ పట్టణానికి చెందిన ఉడతల వెంకన్న-విజయ రెండో కూతుర
సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. మెరుగైన ప్రదర్శనతో ఔరా అనిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట జడ్పీ స్కూల్ విద్యార్థులు వడ్నాల రేష్మ, పండుగ సహస్ర, గైడ్ ట
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తలనీలాల సేకరణ టెండరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. టెండర్ ప్రక్రియను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో అక్రమ ఓటర్ల నమోదుపై ఓ సామాజిక కార్యకర్త ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆదివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓట్ల అభ్యంతరాలపై ఫిర్యాదు
గుండెపోటుతో మృతిచెందిన మురళి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ఠాణా గ్రామానికి చెందిన చెర్ల మురళి ఇటీవ
రిసిల్లలో మరో నేతకార్మికుడు ప్రాణం తీసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ(టెక్స్టైల్పార్క్)కు చెందిన నేతకార్మికుడు యెల్లె రమేశ్(4
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉండటంతో సదరు నాయకుడు అంగన్వాడీ కేంద్రంలో సర్వే రికార్డులన�
రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లో ఆదివారం మహిళలు బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత నిమజ్జనం చేసేందుకు మధ్యమానేరు స్పిల్వే ముందున్న మానేరువాగుకు వెళ్లారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకూ సాగునీరందిందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. కానీ, కాంగ
ఆర్థిక ఇబ్బందులతో ఓ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు చెందిన పసు ల స్వామి (28) గ్రామంలోని ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయంతోపాటు సొంత ట్రా�
కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంట్ ‘కట్'కట మొదలైంది. వ్యవసాయానికి అంతరాయం లేకుండా కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తవేనని తేలిపోయింది. క్షేత్రస్థాయిలో కేవలం 14 గంటలే సరఫరా చేస్తున్నట్టు �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తొలి సీఎం కేసీఆర్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రత్యేక �