Sircilla cess | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్తు సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్)పై కాంగ్రెస్ సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. 2026 మార్చి 31వరకు లైసెన్స్ గడువు ముగియగానే రెన్యువల్ చేయకుండా నిలిపివేసింది.
కరెంట్ కోతలు, రైతు సమస్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు కన్నెర్రజేశారు. ఈ మేరకు మంగళవారం రైతులతో కలిసి కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. రూ.91 లక్షల విలువైన ధాన్యం అక్రమంగా అమ్ముకోవడం, ఏడుగురిపై కేసు నమోదు కావడం, అందులో అధికార పార్టీ నాయకులు ఉన్నట్టు ఆరోపణలు రావడం తీవ్ర క
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త న్యాత సురేశ్ అనే దివ్యాంగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం విషయంలో పోలీసులు పలువ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో భారీ మోసం బట్టబయలైంది. నకిలీ ట్రక్షీట్లతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. ధాన్యం అమ్ముకోగా వచ్చిన సొమ్మును పంచుకుని, పోలీసులకు అడ్డంగా �
రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రం శివారులోని అపెరల్ పార్కు వర్క్ షెడ్లో నిల్వ ఉంచిన ధాన్యం మాయమైంది. సుమారు 150 నుంచి 200 వరకు బస్తాలు ఈ నెల 15న అర్ధరాత్రి దాటిన తరువాత అపహరణకు గురైనట్టు ఎస్డబ్ల్యూసీ మేనేజ�
‘కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే ఎమ్మెల్యేకు డబ్బు సంచులు మోయాల్సిందే.. లేదంటే పార్టీ నుంచి పీకి పారేసుడే’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బద్
కొయ్యకాలు తగులబెడుతుండగా ఊపిరాడక ఓ రైతు మృతి చెందిన విషాదకర ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో చోటుచేసుకున్నది. తాళ్లపెల్లికి చెందిన రైతు ఎలుక నారాయణ (70) వానకాలం సాగు కోసం తన ఎకరన్�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకుడు, జిల్లెల్ల మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ తాళం వేశారు. సెంటర్లో వడ్లు పోసి �
బాలికకు న్యాయం చేయాలని, పోక్సో కేసులో తొమ్మిదిరోజులుగా కొడుకు భగీరథ్ను కాపాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ దండు డిమాండ్ చేసింది. సోమవారం కరీంనగర్, రాజన్న �
పెండింగ్ బిల్లుల కోసం పాఠశాలకు తాళం వేసిన మాజీ సర్పంచ్ దంపతులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపటలో చోటుచేసుకున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు కాంగ్రెస్ నేతకు రాసిచ్చిన వ్యవహారంపై కలెక్టర్ గరిమా అగర్వాల్ సీరియస్ అయ్యారు.