కొయ్యకాలు తగులబెడుతుండగా ఊపిరాడక ఓ రైతు మృతి చెందిన విషాదకర ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో చోటుచేసుకున్నది. తాళ్లపెల్లికి చెందిన రైతు ఎలుక నారాయణ (70) వానకాలం సాగు కోసం తన ఎకరన్�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకుడు, జిల్లెల్ల మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ తాళం వేశారు. సెంటర్లో వడ్లు పోసి �
బాలికకు న్యాయం చేయాలని, పోక్సో కేసులో తొమ్మిదిరోజులుగా కొడుకు భగీరథ్ను కాపాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ దండు డిమాండ్ చేసింది. సోమవారం కరీంనగర్, రాజన్న �
పెండింగ్ బిల్లుల కోసం పాఠశాలకు తాళం వేసిన మాజీ సర్పంచ్ దంపతులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపటలో చోటుచేసుకున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు కాంగ్రెస్ నేతకు రాసిచ్చిన వ్యవహారంపై కలెక్టర్ గరిమా అగర్వాల్ సీరియస్ అయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో మరో వివాదం చోటుచేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన నమిలికొండ దేవరాజు కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధ
ఉపాధి కరువై.. కుటుంబం గడవక.. మరోవైపు అప్పులు భారమై జీవితంపై విరక్తితో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో శనివారం చోటుచేసుకున్నది.
ఇందిరమ్మ ఇల్లు మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతినగర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన గుగులోత్ గోపాల్ (40) వ్యవసాయం చేస్తూ క
ఉపాధి కరువై రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ వైపు అప్పులు, మరోవైపు అనారోగ్యంతో తండ్లాడిన ఆయన, ఆటో కిస్తీలు కట్టలేక పోయాడు. కనీసం రెండు వేల అప్పు కూడా పుట్టకపోవడంతో మ
కాంగ్రెస్ సర్కార్ సాగునీటి పనులపై వివక్ష చూపుతున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చెరువు ఆయకట్టు రైతులు మండిపడ్డారు. మెట్ట ప్రాంత రైతుల కల నెరవేర్చేలా తెలంగాణ తొలి ముఖ్
మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి.. సాగునీటి రంగానికి దన్నుగా నిలువడంతోపాటు భూగర్భజలాలు పెంచాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.