తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకూ సాగునీరందిందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. కానీ, కాంగ
ఆర్థిక ఇబ్బందులతో ఓ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు చెందిన పసు ల స్వామి (28) గ్రామంలోని ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయంతోపాటు సొంత ట్రా�
కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంట్ ‘కట్'కట మొదలైంది. వ్యవసాయానికి అంతరాయం లేకుండా కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తవేనని తేలిపోయింది. క్షేత్రస్థాయిలో కేవలం 14 గంటలే సరఫరా చేస్తున్నట్టు �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తొలి సీఎం కేసీఆర్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రత్యేక �
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేతలు మూడోరోజు మంగళవారం కూడా కొనసాగాయి. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రోడ్డును విస్తరిస్తుండగా, దారి �
తమ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట సోమవారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. పట్టణంలో దౌర్జన్యానికి దిగారు. అధికార పార్టీ అనే ధీమాతో ఏకంగా 100 మంది బీభత్సం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్య�
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనతో స్వగ్రామమైన తంగళ్లపల్లి మండల కేంద్రంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా తంగళ్లప�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం ముస్తాబాద్ మండలంలో పర్యటించనున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ముస్తాబాద్ మండలం బందనకల�
ప్రభుత్వ నిబంధనలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శాపంగా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేశారు. అయితే, ఇందిరమ్మ ఇండ్లు 400 నుంచి 600 చదర�
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ మూడు రోజుల ముచ్చటే అవుతున్నది. ఈ నెల మొదలై దాదాపు పదిహేను రోజులవుతున్నా ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో సగం మందికి కూడా అందలేదు. పంపిణీలో తీవ్ర జ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్లలో బిజీబిజీగా గడిపారు. నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదిస్తూనే.. పలువురు బాధితులకు అభయమిస్తూ ము
కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వార్పిన్ కార్మికులు రోడ్డెక్కారు. యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ బుధవారం సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం కార్యలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చ