గుండెపోటుతో మృతిచెందిన మురళి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ఠాణా గ్రామానికి చెందిన చెర్ల మురళి ఇటీవ
రిసిల్లలో మరో నేతకార్మికుడు ప్రాణం తీసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ(టెక్స్టైల్పార్క్)కు చెందిన నేతకార్మికుడు యెల్లె రమేశ్(4
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లల నిబంధన అడ్డుగా ఉండటంతో సదరు నాయకుడు అంగన్వాడీ కేంద్రంలో సర్వే రికార్డులన�
రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లో ఆదివారం మహిళలు బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత నిమజ్జనం చేసేందుకు మధ్యమానేరు స్పిల్వే ముందున్న మానేరువాగుకు వెళ్లారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకూ సాగునీరందిందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. కానీ, కాంగ
ఆర్థిక ఇబ్బందులతో ఓ కౌలు రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు చెందిన పసు ల స్వామి (28) గ్రామంలోని ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయంతోపాటు సొంత ట్రా�
కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంట్ ‘కట్'కట మొదలైంది. వ్యవసాయానికి అంతరాయం లేకుండా కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తవేనని తేలిపోయింది. క్షేత్రస్థాయిలో కేవలం 14 గంటలే సరఫరా చేస్తున్నట్టు �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తొలి సీఎం కేసీఆర్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రత్యేక �
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేతలు మూడోరోజు మంగళవారం కూడా కొనసాగాయి. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రోడ్డును విస్తరిస్తుండగా, దారి �
తమ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎదుట సోమవారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. పట్టణంలో దౌర్జన్యానికి దిగారు. అధికార పార్టీ అనే ధీమాతో ఏకంగా 100 మంది బీభత్సం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్య�
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనతో స్వగ్రామమైన తంగళ్లపల్లి మండల కేంద్రంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా తంగళ్లప�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం ముస్తాబాద్ మండలంలో పర్యటించనున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ముస్తాబాద్ మండలం బందనకల�