“నారాయణరెడ్డి తెలుగు ఆరామంలో సుమించు ఆమని గాదే/ లేరతనికిపోలిక కర్పూర కళికగా వెలుంగు పున్నమి గాదే” అంటారు డా॥సి.నారాయణరెడ్డిని గురించి చెబుతూ ఆచార్య ఎన్.గోపి. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీప�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. జాతర గ్రౌండ్లోని గాజుల దుకాణాలు, బొమ్మలు, వంట సామ గ్రి అద్దెకిచ్చే షాపులే లక్ష్యంగా పది దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు.
ప్రముఖ సినీ గాయని జానకితో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఆమె తండ్రి వృత్తి రీత్యా టీచర్ కావడంతో సిరిసిల్లకు బదిలీపై వచ్చి ఇక్కడ నివాసం ఉన్నారు.
Sircilla cess | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్తు సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్)పై కాంగ్రెస్ సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. 2026 మార్చి 31వరకు లైసెన్స్ గడువు ముగియగానే రెన్యువల్ చేయకుండా నిలిపివేసింది.
కరెంట్ కోతలు, రైతు సమస్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు కన్నెర్రజేశారు. ఈ మేరకు మంగళవారం రైతులతో కలిసి కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. రూ.91 లక్షల విలువైన ధాన్యం అక్రమంగా అమ్ముకోవడం, ఏడుగురిపై కేసు నమోదు కావడం, అందులో అధికార పార్టీ నాయకులు ఉన్నట్టు ఆరోపణలు రావడం తీవ్ర క
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త న్యాత సురేశ్ అనే దివ్యాంగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం విషయంలో పోలీసులు పలువ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో భారీ మోసం బట్టబయలైంది. నకిలీ ట్రక్షీట్లతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. ధాన్యం అమ్ముకోగా వచ్చిన సొమ్మును పంచుకుని, పోలీసులకు అడ్డంగా �
రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రం శివారులోని అపెరల్ పార్కు వర్క్ షెడ్లో నిల్వ ఉంచిన ధాన్యం మాయమైంది. సుమారు 150 నుంచి 200 వరకు బస్తాలు ఈ నెల 15న అర్ధరాత్రి దాటిన తరువాత అపహరణకు గురైనట్టు ఎస్డబ్ల్యూసీ మేనేజ�
‘కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే ఎమ్మెల్యేకు డబ్బు సంచులు మోయాల్సిందే.. లేదంటే పార్టీ నుంచి పీకి పారేసుడే’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బద్
కొయ్యకాలు తగులబెడుతుండగా ఊపిరాడక ఓ రైతు మృతి చెందిన విషాదకర ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో చోటుచేసుకున్నది. తాళ్లపెల్లికి చెందిన రైతు ఎలుక నారాయణ (70) వానకాలం సాగు కోసం తన ఎకరన్�