సినీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR). పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) డైరెక్ట్ చేస్తున్నాడు.
బుల్లితెర అయిన వెండితెర అయిన ప్రేక్షకులని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంటాడు జూనియర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే క�
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ (రౌద్రం రణం రుధిరం ) విడుదల వాయిదా పడింది. తొలుత ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయడానిక�
క్రికెట్లో ఐపీఎల్ సీజన్ ప్రత్యేకమనే చెప్పాలి. ఈ పొట్టి క్రికెట్ వీక్షకులని ఎంతగా అలరిస్తుంది. ఐపీఎల్లో బంతిని స్టాండ్స్కి తరలించే పనిలో బ్యాట్స్మెన్లు బిజీగా ఉంటుంటారు.ఇది చూసి క్రిక�
టాలీవుడ్లో ఇప్పుడు రాజమౌళిపై చాలామంది నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. బయటికి చెప్పడం లేదు కానీ రాజమౌళిపై పీకల్లోతు కోపంతో కనిపిస్తున్నారు. ఎందుకంత కోపం అనుకోవచ్చు కానీ కాస్త ఆలోచిస్తే దీనికి సమాధాన�
రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన చరణ్.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అప్పుడు వచ్చిన గ్యాప్ను ఇప్పుడు భర్తీ చే
పాత రోజులలో మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగానే రూపొందేవి. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా కథానాయకులుగా రూపొందుతున్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్ సెట్స్ ప
దర్శక ధీరుడు రాజమౌళి ఊరించి ఉసూరుమనిపిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆయన తీస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. అక్టోబర్ 13న రావడం పక్కా అని పలు పోస్టర్స్ కూడా �
ఒలీవియా మోరిస్.. ఒకప్పుడు ఈ పేరు ఎవరికి పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా కథానాయికగా ఈ అమ్మడిని ఎంపిక చేశారో ఒక్కసారిగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈమె గురించి ఆరాలు తీయడం మొ�
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎంతో ఆసక్తిగాఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మి�
యావత్ సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ అనే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో టాలీవుడ్ స్టా�
పూర్తయింది ఎట్టకేలకు త్రిబుల్ ఆర్ (RRR) సినిమా షూటింగ్ పూర్తయింది. నాలుగేళ్లుగా సెట్స్ పైన ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు పూర్తయింది. ఈ విషయం తెలిసిన తరువాత అభిమానులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం లంబోర్ఘిని అనే లగ్జరీ కారుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇండియాలో ఈ కారు కొన్న తొలి పర్సన్ ఎన్టీఆర్ కాగా, ప్రస్తుతం ఈ కారులో రయిరయిమంటూ దూసుకుపోతున్నాడ�
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దేశ వ్యాప్తంగా చాలా పాపులర్. బాహుబలి సినిమాతో అందరికి ఎలా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందో ఈ చిత్రానికి రచయితగా పని చేసిన విజయేంద్ర ప్రసాద్ కూడా అందరి దృ