ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి జూన్ 29న సర్ప్రైజ్ పోస్టర్ రిలీజైంది. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్ నడుపుతుండగా.. రామ్చరణ్ తారక్ భుజాలపై చేతులు వేసి వెనుక కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన నెటిజన్ల�
తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ఎప్పుడెప్పుడు కథ చెబుతాడా అని చాలామంది స్టార్ హీరోలు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఆయనతో సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని అందరికీ తెలుసు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అన పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ చి
కరోనా వలన ఆగిన సినిమా షూటింగ్స్ తిరిగి మొదలయ్యాయి. ప్రభుత్వ నిబంధనలతో పాటు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్
గత కొన్ని నెలలుగా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఓ సినిమా గురించి ఎదురు చూస్తుంది. ఆ సినిమా మరేదో కాదు బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్ర�
అదేంటి.. తండ్రిపై రాజమౌళికి ఎందుకు అసంతృప్తి ఉంటుంది.. ఆయనే కదా కథలన్నీ ఇచ్చేది.. అక్కడ కానీ తేడా వచ్చిందా అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు.. కాకపోతే ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చేసిన పనికి రాజమౌళి మాత్రం కాస్�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తె
‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా మంచ
ఈ మాయదారి కరోనా వైరస్ వచ్చి ఇలా అయిపోయింది కానీ లేదంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగేవి. అయితే ప్రత్యక్ష వేడుకలు లేకపోయినా తన సినిమాలతో అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పడుతు�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఏదైన సర్ప్రైజ్ ఇస్తారా లేదా అనే అనుమానంలో అభిమానులు ఉండగా, వారం