గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పార్టీపై అలకబూనారు. గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా టీ ఉమామహేంద్రను ని యమిస్తున్నట్టు గురువారం రాత్రి బీజేపీ ప్రకటించిది. దీంతో రాజాసింగ్ మనస్తాపం చెంది ఓ ఆడియోను
Numaish | హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏటా నిర్వహించే నుమాయిష్పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరం మధ్యలో ఈ ఎగ్జిబిషన్ను నిర్వహించడం వల్ల.. దీనికి వ�
Etela Rajender | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం రాజా సింగ్, ఈటల రాజేందర్ మధ్య గట్టి పోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవిని తామే దక్కించుకోవాలని ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే �
Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ పలు నంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరించారు. ఈ విషయాన్ని రాజా సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు వచ్చిన
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ కార్యక్రమానికి మళ్లీ డుమ్మా కొట్టారు. కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోగా, బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి మంగళవారం గోషామహల్లో �
విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు బీజేపీ ఎమ్మెల్యేలు టీ రాజా సింగ్, నితీశ్ రాణే తదితరులపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. సోలాపూర్ సమీపంలోని రాజేంద్ర చౌక్ వద్ద శనివారం జరిగిన హిందూ జన ఆక్రోశ�
మాజీమంత్రి ముఖేశ్గౌడ్ తనయు డు, సిటీ బీజేపీ యువనేత విక్రమ్గౌడ్ రాష్ట్ర నాయకత్వంపై అలిగినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు పార్టీలో సముచిత స్థానం దక్కలేదని అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఇ�
హైదరాబాద్లోని గోషామహల్ (Goshamahal) నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని వెతుకులాడటం ఎందుకు అనుకున్నారో ఏమో.. ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్పై (Raja Singh) ఉన్న సస్పెన్షన్ను (Suspension) పార్టీ నాయకత్వం ఎత్తివేసింది.