అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీకి వింత పరిస్థితి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీకి విచిత్ర పరిస్థితి తలెత్తింది. ఆ పార్టీకి ఉన్న ముగ్గ�
రాష్ట్రంలో రక్తం పారించాలని చూస్తే ఖబడ్దార్ ఎంతటి పెద్ద నాయకుడైనా వదిలే ప్రసక్తే లేదు బీజేపీ నేతలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపాటు టీఆర్ఎస్లోకి 300 మంది హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగ
కింది కోర్టు తీర్పుపై పోలీసుల అప్పీల్ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి జైలుపాలైన బీజేపీ ఎమ్మెల్యే రాజా
బీజేపీ రాజకీయాలు దేశానికి పెను ప్రమాదకరం. దేశంలో లౌకికవా దం ప్రమాదంలో పడిపోతున్నది. అ శాంతి సృష్టించడం కోసం బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రా జాసింగ్ మాట్లాడిన మాటలు సభ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్లో అశాంతికి ఆజ్యం పోశాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి నగరంలో రాజాసింగ్ వ్యాఖ్యలపై అలజడి, ఆందోళనలు చెలరేగటంతో మంగళవారం పోలీసులు కేసు నమోదు
రాజాసింగ్కు బెయిల్ మంజూరు కావడంతో ఒక వర్గానికి చెందిన ప్రజలు మంగళవారం అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు ఆగ్రహంతో దాడులకు దిగారు. ఈ ఘటనలతో పలు వ�
రాష్ట్రంలోని అన్ని మతాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న మన ప్రాంతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని శాసనమండలి చైర�
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మత విద్వేషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడంతోనే సరిపోదని, శా�
మా బీజేపీలో ఒక ఫాల్తూగాడు ఉన్నడు’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటివారి వల్లే పార్టీకి చెడ్డపేరు వస్తున్నదని, అతడి గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి
హైదరాబాద్లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇండ్లను