జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. నల్లబెల్లిలో మధ్యాహ్నం ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట దెబ్బతిన్నది. పత్తినాయక్ తండాతోప�
TG Weather | తెలంగాణలో రాబోయే ఐదురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఉత్తర కోస్తా, తమిళనాడులో కేంద్రీకృతమైన అల్పపీడనానికి
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. నగరంలోని సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్పల్లి, జగద్గిరిగుట్ట, దుండి�
కొద్దిరోజుల నుంచి భానుడి భగభగతో అల్లాడి పోతున్న ప్రజలు బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో ఉపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం నుంచి దాదాపు 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా..
భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట కూడా రైద్దెంది. ఆదివారం వర్షం లేకపోయినా ఉదయం నుంచి ఎండ బాగానే కాసినా మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో వరుస
వానకాలం సీజన్ ఆఖరి వానలతో నగరం తడిసింది. ఉదయం నుంచి ఉక్కపోత ఉన్న సిటీ వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో నగరంలోని శేరిలింగంపల్లి, మణికొండ, మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి ప్రాంతాల్లో ఉ�
బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య, వాటి తీవ్రత పెరుగుతున్నది. దీంతో తుపాన్లుగా మారి కుంభవృష్టి కురిపించడాన్ని వాతావరణ నిపుణులు అసాధారణమైనదిగా విశ్లేషిస్తున్నారు. వాతావరణ మార్పులు, భూతాపంతో మహాసముద్రాలు �
పరిగి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి అరగంటకు పైగా వర్షం కురియడంతో పరిగి సమీపంలోని వాగు వరద నీటితో ప్రవహించింది.