‘వరద పోయినా ఇంకా బాధితుల కన్నీళ్లు పారాలని ప్రభుత్వం చూస్తున్నదా? రేవంత్ రెడ్డి సర్కార్ ఇకనైనా నిర్లక్ష్యం వీడి వరద బాధితులకు తగిన సాయం చేయాలి’ అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలోని తాజ్మహల్ ప్రధాన గుమ్మటం వద్ద నీరు లీకవుతున్నది. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ఇది సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్షాలకు తాజ్మహల్
సూర్యాపేట జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవుతున్నది. సెప్టెంబర్లో తొమ్మి రోజులు జిల్లాలో అత్యధిక వర్షాలు కురిశాయి. 38.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 648 శాతం అధికంగా నమోదైంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాలు అతలాకుతలమయ్యాయి. వరద ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇండ్లు కూలిపోగా మరికొన్ని పాక్షిక
భారీ వర్షాలు, వరద సూర్యాపేట జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. కాలనీలు, ఇండ్లల్లోకి చేరిన నీటితో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నీట మునిగిన పొలాలు రైతులకు కోలుకోలేని దెబ్బ మిగిల్చింది. రోడ్లు మరమ్�
నగరంలో బుధవారం రాత్రి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఉన్నట్టుండి రాత్రి పదిన్నర గంటల నుంచి వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, హైటెక్సిటీ, బేగంపేట, మెహిదీపట్నం, కోఠి, సికింద్రాబాద్, దిల్సుక్నగర్
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి వాగులు పారి చెరువులు నిండి అలుగులు పారుతుంటే సంస్థాన్ నారాయణపురం మండలంలో మాత్రం చెరువుల్లో చుక్క నీరు లేకుండా పోయింది.
భారీ వర్షంతో కోదాడ పట్టణంలో జన జీవనం అస్తవ్యస్తమైంది. పట్టణంలోని 28వ వార్డుతోపాటు షిరిడీ సాయి నగర్, భవానీనగర్ ప్రాంతా ల్లో నీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది.
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. మూడు రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమై, ప్రాణ, ఆస్తినష్టం జరిగిన నేపథ్యంలో సీఎం మంగళవా�
వానలు దంచికొట్టాయి. తాగు, సాగునీటికి ఏ ‘లోటు’ లేకుండా కుండపోత వర్షాలు పడ్డాయి. ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వరుణుడు.. సెప్టెంబర్ ఆరంభంతోనే దాడి చేశాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో సగటు కంటే అత్యధిక వర్షపాతం నమోద�
మున్నేరుకు ముంపు వచ్చి మూడ్రోజులవుతున్నా ఆ మురుగును తొలగించే నాధుడే కరువయ్యాడు. వరద కారణంగా సర్వసం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న బాధితులకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఇచ్చేవారు కూడా లేరు...
ఖమ్మం జిల్లాలో వరదల ధాటికి పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోయాయి. ఇండ్లు దెబ్బతిన్నాయి. మొత్తానికి వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం
: సంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పంటలు, రోడ్లు, ఇండ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పలుచెరువులు, కుంటలకు బుంగలుపడ్డాయి. జిల్లాలోని జలవనరుల్లోకి పె