Tamil Nadu: దక్షిణ తమిళనాడులోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. టూటికోరిన్ జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్లో ఓ ప్యాసింజెర్ రైలు చిక్కుకున్నది. ఆ రైలులో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ స్టేషన్
Suicide | శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గూడ్స్ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
రాజస్థాన్లోని (Rajasthan) దౌసా (Dausa) జిల్లాలో పెను ప్రమాదం (Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్ నుంచి ఉదయ్పూర్ వెళ్తున్న బస్సు దౌసా కలెక్టరేట్ సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్ర
హైదరాబాద్ మలక్పేట (Malakpet) రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. మలక్పేట రైల్వే స్టేషన్ (Railway station) సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు (MMTS trains) ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చాయి.
Man Drives Car On Railway Track | ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును రైలు పట్టాలపై నడిపాడు (Man Drives Car Onto Railway Track). కొంతదూరం వెళ్లిన ఆ కారు రైలు పట్టాలపై ఆగిపోయింది. గమనించిన రైల్వే గేట్ కీపర్ వెంటనే రైల్వే స్టేషన్ సిబ్బందిని, పోలీసులన�
Aarti at Amarnath Cave | పవిత్ర అమర్నాథ్ గుహలో ఇవాళ ఉదయం అర్చకులు హారతి కార్యక్రమ నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర రెండో రోజైన శనివారం తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ హారతి కార్యక్రమం ద్వారా ఆ పరమశివుడిన�
ఒడిశాలోని (Odisha) బాలాసోర్లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ (Balasore) సమీపంలోని బహనాగ్ బజార్ (Bahanga Bazar) రైల్వే స్టేషన్ వద్ద యశ్వంత్పూర
సిద్దిపేటకు (Siddipet) వీలైనంత తొందర్లో రైలు (Train) కూత వినిపించాలని, యుద్ధప్రాతిపదికన ట్రాక్ (Railway track) నిర్మాణ పనులను పూర్తిచేయాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు.
భారత్మాల ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన వేలాది మంది పంజాబ్ రైతులు గురువారం రైల్వే ట్రాక్పై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దేవిదాస్పురా వద్ద రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు.
ఇన్స్టా మోజులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం సనత్నగర్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. రహ్మత్నగర్ శ్రీరామ్నగర్కు చెందిన మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ సర్ఫరా�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రైళ్ల రాకపోకలతోపాటు రైళ్ల వేగం కూడా పెరగనున్నది. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్'లో భాగంగా రైల్వే ట్రాకుల విద్యుద్దీకరణ పనులు దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగ�
మహా నగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్ల్లయి ఫేజ్-1లో సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి వద్ద రైల్వే క్రాసింగ్ దగ్గర 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపులైన్ బ్రిడ్జి పాసింగ్ - బై�
రైల్వే స్టేషన్లో ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడికి ఓ గూడ్స్ రైలు రావడంతో ఆమె పట్టాల మధ్యలో పడుకుండిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఊహించని ఈ పరిణామంతో సదరు మహిళ స్వల్ప గాయాల�