Devarakadra | ఊర కుక్కలు వెంబడించడంతో.. భయంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే వేగంగా వచ్చిన రైలు ఆ గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన దే�
Peddapalli Dist | పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం నెలకొంది. రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో �
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైళ్లో చేరుకోవాలంటే ప్రస్తుతం 10-12 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలో ఈ సమయం రెండున్నర గంటలకు తగ్గనున్నది. ఐటీ కేంద్రాలుగా పిలుస్తున్న ఈ రెండు నగరాల మధ్య సెమీ-హైస్పీడ్ రైల్వే ట్ర
ఓ లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా రైల్వే ట్రాక్స్పై తిరుగుతున్న కుక్కను కాపాడి వేగంగా ప్లాట్ఫాం పైకి తీసుకువచ్చిన వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
రైల్వే సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం తలమడుగు, జూన్ 14: రైల్వే సిబ్బంది అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి రైల్వేస్టేషన్ సమీపంలో మంగ�
Madhira | మధిర రైల్వేస్టేషన్ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో అతడిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన 20 ఏండ్ల కాలేజ్ విద్యార్ధి రైల్వేట్రాక్పై కాళ్లు చేతులు తెగి రైలు పట్టాలపై విగతజీవిగా పడిఉన్న ఘటన తమిళనాడులోని తిరుత్తణిలో వెలుగుచసింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రైల్వే ట్రాక్ను ఆనుకుని వేసుకున్న పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గుడిసెలు పూర్తిగా కాలిపోగా.. వస్తువులు, డబ్బులు బూడిదయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా గోపాలపట్నం చంద్ర�
Maoists | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పర్శాగావ్లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా మావోయిస్టులు అడ్డుకున్నారు.
Suicides | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టీ) - పెద్దంపేట(పెద్దపల్లి జిల్లా) రైల్వే ట్రాక్ ఆత్మహత్యలకు హాట్స్పాట్గా మారింది. ఈ ట్రాక్పై 8 నెలల కాలంలోనే 102 మంది మరణించినట్లు మంచిర్యాల రైల్
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు .. వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ పరిధిలో రైల్వే ట్రాక్పై శవమై తేలాడు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇవ�
Peddapalli | పెద్దపల్లి జిల్లా పరిధిలోని బసంత్నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద 56 ఏండ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించా�