ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన 20 ఏండ్ల కాలేజ్ విద్యార్ధి రైల్వేట్రాక్పై కాళ్లు చేతులు తెగి రైలు పట్టాలపై విగతజీవిగా పడిఉన్న ఘటన తమిళనాడులోని తిరుత్తణిలో వెలుగుచసింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రైల్వే ట్రాక్ను ఆనుకుని వేసుకున్న పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గుడిసెలు పూర్తిగా కాలిపోగా.. వస్తువులు, డబ్బులు బూడిదయ్యాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా గోపాలపట్నం చంద్ర�
Maoists | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పర్శాగావ్లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా మావోయిస్టులు అడ్డుకున్నారు.
Suicides | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టీ) - పెద్దంపేట(పెద్దపల్లి జిల్లా) రైల్వే ట్రాక్ ఆత్మహత్యలకు హాట్స్పాట్గా మారింది. ఈ ట్రాక్పై 8 నెలల కాలంలోనే 102 మంది మరణించినట్లు మంచిర్యాల రైల్
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు .. వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ పరిధిలో రైల్వే ట్రాక్పై శవమై తేలాడు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇవ�
Peddapalli | పెద్దపల్లి జిల్లా పరిధిలోని బసంత్నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద 56 ఏండ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించా�
పోలీసులు | ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ పట్ల పోలీసులు మానవత్వం చాటి ప్రాణాలు కాపాడారు. మహారాష్ర్టలోని ఖండలా, కార్జత్ మధ్యన
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ ఖాళీ బస్తా రైలు పట్టాలపై పరుచుకుని రైలుకు అడ్డంగా పడుకున్నాడు. అయితే రైలు అతడిని సమీపించే ల�