రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెల మందను రైలు ఢీకొనడంతో 65 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. మండలంలోని దండేపల్లికి చెందిన మాదం భిక్షపతి తన గొర్రెలను మేపేందుకు తోలుకెళ్తున్నాడు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ల మధ్యన మూడో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో మంగళవారం నాలుగు గంటల పాటు ఎక్కడి రైళ్లు అ�
Railway track blast | ఇటీవలనే ప్రారంభమైన రైల్వే ట్రాక్ను దుండగులు పేల్చేశారు. సమీప గ్రామస్థుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ట్రాక్పై గన్పౌడర్ లభించింది. కారకులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యా�
Yadagirigutta | యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం సృష్టించింది. బహుపేట రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి యువజంట బలవన్మరణానికి
మేకిన్ ఇండియా అంటూ మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘వందే భారత్' రైళ్లు వరుస ప్రమాదాలకు గురవటంతో రైల్వే పోలీసులు వింత నిర్ణయాలు తీసుకొంటున్నారు.
Devarakadra | ఊర కుక్కలు వెంబడించడంతో.. భయంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే వేగంగా వచ్చిన రైలు ఆ గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన దే�
Peddapalli Dist | పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో విషాదం నెలకొంది. రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో �
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైళ్లో చేరుకోవాలంటే ప్రస్తుతం 10-12 గంటల సమయం పడుతుంది. అయితే త్వరలో ఈ సమయం రెండున్నర గంటలకు తగ్గనున్నది. ఐటీ కేంద్రాలుగా పిలుస్తున్న ఈ రెండు నగరాల మధ్య సెమీ-హైస్పీడ్ రైల్వే ట్ర
ఓ లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా రైల్వే ట్రాక్స్పై తిరుగుతున్న కుక్కను కాపాడి వేగంగా ప్లాట్ఫాం పైకి తీసుకువచ్చిన వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
రైల్వే సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం తలమడుగు, జూన్ 14: రైల్వే సిబ్బంది అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి రైల్వేస్టేషన్ సమీపంలో మంగ�
Madhira | మధిర రైల్వేస్టేషన్ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో అతడిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.