Drunk Man Drives SUV On Railway Track | ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును రైల్వే ట్రాక్పై నడిపాడు. దీంతో రైలు పట్టాల వద్ద అది ఆగిపోయింది. అక్కడ చిక్కుకున్న ఆ కారును చూసి రైల్వే అధికారులు షాక్ అయ్యారు. ఆ పట్టాలపై వస్తున్న గూడ్స్ ర
Peddapalli | ఏ కన్నతల్లి బిడ్డో పాపం.. జోలపాట వింటూ తల్లి వెచ్చని ఒడిలో నిద్రించాల్సిన చిన్నారి రైల్వే పట్టాలపై( Railway track) పడి ఉంది. నవ మాసాలు మోసి కన్న తల్లికి ఎలాంటి కష్టమొచ్చిందో లేదా వదిలించుకోవాలనుకుందో తెలియదు �
రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా, రైలు ఢీకొనడంతో ముగ్గురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది.
Bihar | ఓ ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్పై కూర్చొని పబ్ జీ ఆడుతుండగా.. వారిని రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పేగు తెంచుకొని పుట్టిన ఓ శిశువును కర్కషులు రైల్వే ట్రాక్ వద్ద పడేసి వెళ్లారు. రైళ్లు వెళ్తున్నప్పుడు ఆ భీకరమైన శబ్దాన్ని తట్టుకుంటూ ఎన్ని గంటలు గడిపాడో తెలియదు. మూత్ర విసర్జన కోసం వెళ్లి ఓ వ్యక్తి గుర్�
మల్కాజిగిరి ప్రజలకు రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్పల్లిలోని క్యాంప్ క్యాంప్ కార్యాలయంలో నేరేడ్మెట్ రైల్వే గేట్ వద్ద ఆర్యూ�
Detonators On Railway Track | : ఒక వ్యక్తి రైలు పట్టాలపై డిటోనేటర్లు ఉంచాడు. రైల్వే కంట్రోల్ డివిజన్ నుంచి ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ)కు ఈ సమాచారం అందింది. వారు వెంటనే అక్కడకు చేరుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేస�
Gas Cylinder | ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం తప్పింది. రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్పై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను గుర్తు తెలియని దుండగులు ఉంచారు. రైలు పట్టాలపై సిలిండర్ను గమనించిన గూడ్స్ రైలు లోకో పై�
Cement Slabs | దేశంలో రైలు (Train) ప్రమాదాలకు దారి తీసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది.
సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం విప్లవాత్మక ఆలోచన చేసింది. రైల్వే ట్రాక్పై తొలిసారి రిమూవబుల్ సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ఆ దే
Railway Track Blast | జార్ఖండ్ సాహిబ్గంజ్లో గుర్తు తెలియని దుండగులు రైల్వేటాక్ను పేల్చివేశారు. దీంతో ఆ మార్గంలో రైళ్లరాకపోలకు అంతరాయం కలుగుతున్నది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటు�
ఉత్తరప్రదేశ్లోని ప్రేమ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గ్యాస్ సిలిండర్ కనిపించింది. ఆ మార్గంలో వెళుతున్న గూడ్స్ రైలు లోకో పైలట్ దీనిని గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్లు వేయడంతో ప్రమా�