కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
Woman Falls On Railway Track | స్టేషన్ నుంచి కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. అయితే పట్టుతప్పిన ఆమె ప్లాట్ఫారమ్, రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఆర్పీఎఫ్ సిబ్బంది అలెర్ట్తో ఆ రైలు ఆగింది. దీంతో ట్రాక్ ప�
మంగపేట ఓ చిన్న గ్రామం. సుమారు వెయ్యి జనాభా. గ్రామానికి ఓ వైపు ఎల్లమ్మ చెరువు ఉండగా, పంటలు సాగు చేసుకోడానికి ఈ చెరువే ఆధారం. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా 2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నారాయణపూర్ రిజర్వాయ�
శంకర్పల్లి రైల్వే స్టేషన్ ట్రాక్ పరిధిలో గల ఫతేపూర్ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని శంకర్పల్లి మాజీ ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు.
Elephants died | ఓ ఏనుగుల (Elephants) మంద రైల్వే ట్రాక్ (Railway track) దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మూడు ఏనుగులు మృతిచెందాయి. వాటిలో ఒక తల్లి ఏనుగు కాగా రెండు గున్న ఏనుగులు ఉన్నాయి.
రైలు పట్టాలపై (Railway Track) కారు నడుపుతూ యుతి హల్చల్ చేసింది. రీల్స్ మోజులో రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది.
ముంబై ప్రజల జీవనంలో భాగమైన లోకల్ రైళ్లు.. వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నాయి. మహానగరంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల రైలు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇలా గత పదకొండేండ్ల కాలంలో ఏకంగా 29 వేల మందికిపైగ�
పెద్దపల్లి మండలంలోని పెద్దపల్లి-చీకురాయి మార్గంలో కరీంనగర్-పెద్దపల్లి రైల్వే లైన్ గేటు (Railway Gate), పట్టాలకు మరమ్మత్తులు చేపట్టారు. ఈ నేపథ్యంలో రైల్వేగేటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు
భార్యతో గొడవపడిన భర్త తన నలుగురు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో మంగళవారం చోటుచేసుకుంది. బీహార్కు చెందిన మనోజ్ మహతో (45), ప్రియ భార్యాభర్తలు.
రష్యాలోని ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై వంతెన కుప్పకూలింది (Bridge Collaps). అదే సమయంలో మాస్కో నుంచి క్లిమోవ్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు �
అనకాపల్లి (Anakapalle) జిల్లా విజయరామరాజుపేటలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న ఓ లారీ అనకాపల్లి-విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి కింది నుంచి వెళ్లూ సేఫ్టీ గడ్డర్ను ఢీకొట్