పరిస్థితిని పసిగట్టలేకపోయిన కేంద్ర ఇంటిలిజెన్స్ ఆర్పీఎఫ్ అలసత్వంతోనే రైల్వేకు నష్టం ప్రశాంత రాష్ర్టాల్లో కేంద్రం చిచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏండ్ల తర్వాత పేలిన తూటా హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగా�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళన సమయంలో పెనుప్రమాదం తప్పింది. ఆర్మీ అభ్యర్థులు పట్టాలపై బైకులు తగులబెట్టి, బోగికి నిప్పుపెట్టిన ఒకటో నంబర్ ప్లాట్ఫామ్కు అతి సమీపంలో రైళ్లకు �
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో శుక్రవారం దాదాపు పది గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా, రాత్రి 8 గంటల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయా�
Agnipath | అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులు స్టేషన్లో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి దిగారు.
Agnipath | అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు హైదరాబాద్కూ వ్యాపించాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి మిలటరీ రిక్రూట్మెంటును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్లో య�
నగరంలో మరో సెల్ఫీ పాయింట్ వచ్చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని పదో నంబర్ ప్లాట్ ఫాం వద్ద ‘ఐ లవ్ సికింద్రాబాద్' పేరిట ఆకృతిని ఏర్పాటు చేశారు
Tirupati | ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలోని (Tirupati) రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ (Machilipatnam express) రైలు.. యార్డులో నుంచి ప్లాట్ఫామ్ పైకి వస్తుండగా పట్టాలు తప్పింది.
Gadwal | రైల్వే పోలీసులు తమ నిజాయితీని చాటుకున్నారు. గద్వాల రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును మరచిపోయిన ప్రయాణికులకు తిరిగి అందించారు.
రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్.. ఉన్నట్లుండి కళ్లు తిరిగి రైలు కింద పడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఆగ్రాలోని రాజా కీ మండి రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది. ఇక్కడ శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న �
లక్నో: రైల్వే స్టేషన్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్లో ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది. ఉత్తర ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ దారుణం జరిగింది. 20 ఏండ్ల వివాహిత అహ్మదాబాద్ వెళ్లేందుకు భర్త�
లక్నో: ఒక పోలీస్ను మహిళ చెప్పుతో కొట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. చార్ బాగ్ రైల్వే స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ లాఠీతో ఒక ప్రయాణికుడు, మహిళను కొట్�
కాచిగూడ : అనారోగ్యంతో రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (55) శివరా�