ఎరువులు, బియ్యం, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల కోసం మెదక్ రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ సిద్ధమైంది. నేడు మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రారంభించనుండగా, మెతుకు సీమకు గూ
జిల్లా కేంద్రం మెదక్లో దశాబ్దాల ఎదురుచూస్తున్న రైల్వే లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు రెండు చోట్ల రైల్వే రేక్ పాయింట్లకు సెంట్రల్ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించి�
క్షిణ మధ్య రైల్వే జోన్ హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో ఉన్న గజ్వేల్ రైల్వే స్టేషన్లో సోమవారం తొలి రైలు ప్రారంభమైంది. కాకినాడ నుంచి గజ్వేల్ స్టేషన్కు చేరుకొన్న మొదటి గూడ్స్ రైలు రేక్ ద్వారా ఎ�
గజ్వేల్లో రేక్పాయింట్ను ప్రారంభిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించ నున్నారు. �
జ్వేల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రవాణా కోసం రేక్ పాయింట్ ప్రారంభానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు నిలపడానికి ట్రాక్ నిర్మాణం, గూడ్స్ ప్ల
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అగ్నిపథ్ నిర్ణయంతో తమ భవిష్యత్తు ఖతమయ్యిందనే ఉద్యోగార్థుల ఆక్రోశమే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసానికి ప్రధాన కారణమని రైల్వే పోలీసుల�
శుక్రవారంనాటి ఉద్రిక్తతల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే పలు రైళ్లను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ �
Visakhapatnam | అగ్నిపథ్ ఆందోళనలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి వ్యాపించాయి. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే రైల్వే స్టేషన్లపై దాడి జరగొచ్చన్న ఇంటెలిజ�
పరిస్థితిని పసిగట్టలేకపోయిన కేంద్ర ఇంటిలిజెన్స్ ఆర్పీఎఫ్ అలసత్వంతోనే రైల్వేకు నష్టం ప్రశాంత రాష్ర్టాల్లో కేంద్రం చిచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏండ్ల తర్వాత పేలిన తూటా హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగా�
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళన సమయంలో పెనుప్రమాదం తప్పింది. ఆర్మీ అభ్యర్థులు పట్టాలపై బైకులు తగులబెట్టి, బోగికి నిప్పుపెట్టిన ఒకటో నంబర్ ప్లాట్ఫామ్కు అతి సమీపంలో రైళ్లకు �
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో శుక్రవారం దాదాపు పది గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా, రాత్రి 8 గంటల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయా�
Agnipath | అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులు స్టేషన్లో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి దిగారు.
Agnipath | అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు హైదరాబాద్కూ వ్యాపించాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి మిలటరీ రిక్రూట్మెంటును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్లో య�