భువనేశ్వర్: రైల్వే స్టేషన్లో ఆగిన రైలులో ఒక మహిళ ప్రసవించింది. మగ శిశువునకు జన్మనిచ్చింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల ఆయేషా ఖాతున్, యశ్వంత్పూర్ వెళ్లేందుకు ఆదివారం హౌరా-యశ్వం�
బెంగళూరు: రైల్వే ప్రయాణికులకు స్టేషన్లలో ఆహ్లాదకర అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే మరో అడుగు ముందుకు వేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన అక్వేరియం టన్నెల�
ప్పకూలిన రైల్వే స్టేషన్ భవనం | మధ్యప్రదేశ్లోని ఓ రైల్వే స్టేషన్లో పెనుప్రమాదం తప్పింది. భూసావల్ రైల్వే డివిజన్ పరిధిలోని బుర్హాన్పూర్ రైల్వే స్టేషవన్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.