గత వారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనపై కేంద్రం, రైల్వే శాఖపై బుధవారం ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోచ్ల సామర్థ్యానికి మించి రైల్వే శాఖ టికెట్లన
Indian Railways | నవరాత్రి పండుగ సీజన్లో ప్రయాణికుల ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రైల్వే ‘నవరాత్రి వ్రత స్పెషల్ థాలి’ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
పండుగల సమయాల్లో టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించేవారిని నిరోధించేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతున్నది. టిక్కెట్ లేకుండా ప్రయాణించే పోలీసులపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నది. రైల్వే శాఖ ఈ నెల 20న దేశంలో�
MLA Marri | ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి పనులకు రైల్వే శాఖ (Railway department) సహకరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri )అన్నారు. గురువారం రైల్వే శాఖ ఆర్పీఎఫ్ కమాండెంట్ రాంజీలాల్ తోమర్తో ఎమ్మెల్యే సమావేశమ�
ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలోని కోమటిపల్లి వద్ద భూగర్భంలో రైళ్ల ప్రయాణానికి నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. దాదాపు 350 మీటర్ల మేర సొరంగ మార్గం నిర్మిస్తుం�
దేశంలో రైల్వే శాఖ పట్టాలు తప్పుతున్నది. ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నది. గత 7 నెలల కాలంలో దేశంలో ఏకంగా 19 రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్క జూలైలోనే నాలుగు రైళ్లు పట్టాలు తప్పాయి.
జార్ఖండ్లోని బడాబంబూ వద్ద జరిగిన హౌరా-ముంబై రైలు ప్రమాదం రైల్వేశాఖ అసమర్థ నిర్వహణను మరోసారి వేలెత్తి చూపిస్తున్నది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారని వార్తలు వెలువడ్డాయి. ఒక ట్రాక్ మ
సికింద్రాబాద్- గుంటూరు మార్గంలో ప్రయాణించే విశాఖ, చెన్నై, గుంటూరు మార్గంలో ప్రయాణించే విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో ఈ నెల 19 నుంచి స్�
ఐఆర్సీటీసీలో వ్యక్తిగత అకౌంట్ ఉన్న వారు వేరే ఇంటి పేరు ఉన్న వారికి టికెట్లు బుక్ చేయడాన్ని నిషేధించినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమని రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే అన్ రిజర్వ్డ్ బోగీలైన జనరల్ కోచ్ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Vane Bharat | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు విశేష స్పందన లభిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు. తక్కువ సమయంలోనే సుదూర ప్రయాణాలకు వ
కాగజ్నగర్- సిర్పూర్ ప్రధాన రహదారి మధ్యలో వేంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం ఎనిమిదేండ్లుగా కొనసాగుతూనే ఉంది. 2016లో కేసీఆర్ సర్కారు ఈ పనులు ప్రారంభించగా, నిమ్మలంగా మేల్కొన్న అటవీశాఖ అన�