మహబూబ్నగర్ : రైల్వే అండర్ పాస్ నిర్మాణ లోపాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముమ్మాటికి రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జిల్�
రైల్వే శాఖ కీలక నిర్ణయం కనీస రుసుము రూ.30 అదనపు లగేజీకి టికెట్ తీసుకోకుంటే ఆరురెట్లు జరిమానా న్యూఢిల్లీ, జూన్ 3: విమాన ప్రయాణికులు ఎక్స్ట్రా లగేజీని తీసుకువెళ్లాలంటే దానికి ప్రత్యేక రుసుము చెల్లించాలి.
: రైల్వే శాఖలో 2,98,428 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వీటిలో ప్రస్తుతం 1,40,713 ఖాళీల భర్తీ వివిధ దశల్లో ఉన్నదని తెలిపారు.
MP Venkatesh netha | మంచిర్యాల పరిధిలోని రాజీవ్ నగర్ వద్ద గల కల్వర్టు నంబర్ 156 ని ఉపయోగించుకునేలా రైల్వే అధికారులు అనుమతులు ఇవ్వాలని రైల్వే అధికారులను పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత కోరారు.