కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం సమీపంలో రైల్వే హాల్టింగ్ స్టేషన్ మంజూరు చేస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్ పనులు ప్రారంభించినప్పటి న
రైల్వేశాఖ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ సెక్షన్కు చ�
శబరిమలకు రైల్వే శాఖ ప్రారంభించిన ప్రత్యేక రైళ్లతో ఎటువంటి ప్రయోజనం లేదని అయ్యప్ప భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైళ్లలో టికెట్ ధర ఎక్కువ కాగా, ప్రయాణ సమయం కూడా ఎక్కువేనని వాపోతున్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. కానీ రైల్వే శాఖ తీరు ఇందుకు విరుద్ధంగా ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భ�
రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్కు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ లేఖ రాశారు.
రైల్వేశాఖ వివిధ విభాగాల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో అగ్నివీర్లకు 15శాతం రిజర్వేషన్లు అమలుజేయనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. మూడు అగ్నివీర్ బ్యాచ్
దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా మారి ఇండియన్ రైల్వేస్ దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇక గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న సరళీకరణ విధానాలు, రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపుతూ లాభాల్లో నడుస్తున్న
ఎంఎంటీఎస్.. ఇది సామాన్యుడి రైలు. ఈ నెల 8న సికింద్రాబాద్ స్టేషన్లో 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ సర్వీసులు ఎప్పుడొస్తాయో తెలియదు.
గూడ్స్ రైళ్లలో వస్తువుల చోరీని నియంత్రించడానికి ఓటీపీ ఆధారిత డిజిటల్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ వ్యవస్థ ద్వారా రైలులో వస్తువులను లోడ్ చేసి తాళం వేసి సీల్ చేసిన త�
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్పీఎఫ్)లో 19,800 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
Indian Railways | భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల
మనం వెళ్లాల్సిన రైలు జీవితకాలం ఆలస్యం’ అనే మాటను భారతీయ రైల్వే దశాబ్ధాల నుంచి నిజం చేసి చూపిస్తున్నది. ఆధునిక సాంకేతికత, ఆన్లైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినా ప్రపంచంలో అతిపెద్దదైన మన రైల్వే వ్యవస్�