బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు.. దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార�
పేక ఆడుతున్న 8 మందిని పట్టుకున్నట్లు ఎస్సై సురేశ్కుమార్ తెలిపారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ పీటీ శివారులో గల మామిడి తోటలో 8 మంది పేక ఆడుతున్నట్లు సమాచారం మేరకు వెళ్లి పట్టుకున్నట్లు త
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ రేణుక మాత మందిరం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేశారు. ఇందులో ఏడుగురుని పట్టుకున్నట్లు, వారి నుంచి రూ.రూ.1,12,820 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సయ్యద్ ఇసాక్ �
మండలంలోని లావూడితండాలో సారా తయారీ స్థావరాలను ధ్వంసం చేసేందుకు వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిపై గురువారం సారా తయారీదారులు దాడి చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు.. లావూడితండాలో సారా తయారు చేస్తున్నా
రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తనిఖీలు చేపట్టాలని కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సీఎడీఎంఏ) ఎన్ సత్యనారాయణ ఆదేశించారు
రాష్ట్ర జీవి త బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెం ట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉ పాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జి ల్లాలో చోటు �
ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం వైద్య, ఆరోగ�
పేదలను దగా చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది
నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు వైద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు వైద్యులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
మనీలాండరింగ్కు సంబంధించి రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారుల ఇండ్లు, కార్యాలయాలపై గత 8 ఏండ్లలో ఈడీ 3,010 దాడులు చేసి రూ.లక్ష కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసింది. ఈ స్థాయిలో సొమ్మును సీజ్ చేయడం చరిత్రలో మొ�