దేశంలో అశాంతిని సృష్టిస్తూ, హింసాయుత కార్యకలాపాలకు పాల్పడుతున్న నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్న ఓ నిందితుడిని నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కమిషనరేట్లో ఏర్పాట�
వానకాలం సీజన్ సమీపిస్తుండడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో పంటపై రైతాంగం అధికంగా మక్కువ చూపుతుండడంతో అక్రమార్కులు ఆయా పంట విత్తనాలపై నకిలీల సృష్టికి తెగబడుతున్నారు. దీంతో రాష్�
గానాబజానాతో కస్టమర్లను ఆకర్షిస్తూ.. అనధికారిక పబ్ నిర్వహిస్తున్న ‘క్లబ్ టఖిలా’ కేఫ్ అండ్ బార్పై సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఎండీతో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. టాస్క్ఫో�
బూటకపు కేసులతో తమ గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. వీసాలు జారీ చేసేందుకు ముడుపులు తీసుకున్నారనే కేసులో సీబీఐ అధికారులు కొందరు �
రైతుకు పంట పెట్టుబడి ఇచ్చి, 24గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు ఇచ్చినా అక్కడక్కడా పంట పండక రైతులు నష్టపోతున్నారు. ఇందుకు కారణం గుర్తింపు లేని కంపెనీలతో పాటు మరి కొన్ని గుర్తింపు ఉన్న కంపెనీలో అత్యాశతో నకిలీ, క�
అనధికార గోదాంలపై ఉక్కుపాదం మోపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇటీవల బోయిగూడలోని స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే