కాంగ్రెస్ తన దిశను మార్చుకోబోతోంది. దశ మారకపోవడంతో దిశనే మార్చేయాలని, కొత్త సైద్ధాంతిక పునాదులతో పార్టీని పునర్నిర్మించాలని సోనియా భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకిఅత్యంత సన్నిహి
ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాటు మోదీ ప్రభుత్వం సక్రమంగా పాలించలేదని ఫైర్ అయ్యారు. మోదీ పాలన సక్రమంగా లేని
కాంగ్రెస్ అధిష్ఠానం గుట్టుచప్పుడు కాకుండా కొత్త రూల్ను తెరపైకి తెచ్చింది. ఎక్కడా… దీని గురించి ప్రస్తావన జరిగినట్లు కూడా మీడియాలో రాలేదు. కానీ.. హఠాత్తుగా గురువారం రోజు దీనిని ఏకంగా అమలు కూడా
”వీలైనంత తొందరగా నన్ను సీఎం చేయండి. ఆలస్యం వద్దు. మరో యేడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రాజస్థాన్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నన్ను సీఎం చేయాలి. ఒకవేళ అలా చేయమని పక్షంలో… �
వరుసగా ఎనిమిదో మ్యాచ్లో ఓటమి కేఎల్ రాహుల్ రెండో శతకం 36 పరుగులతో లక్నో జయభేరి ఐపీఎల్లో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు టైటిల్ చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్.. తాజా సీజన్లో బోణీ కొట్టేందు�
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పునరుత్థానం జరగాలన్నది సోనియా ప్రగాఢ ఆకాంక్ష. ఇందులో భాగంగా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో పలు మార్లు భేటీ అయ్యారు. ఆయన నుంచి సలహాలు స్వీకరిం�
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వరుసగా మూడు సార్లు భేటీ అయ్యారు. ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక�
అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు గులాంనబీ ఆజాద్ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? ఇక సామాజిక సేవలకే పరిమితం అవుతారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఆజాద్ కొద్�
లక్నో, గుజరాత్ మెరిసేనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతున్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్లలో ఒకటిగా వెలుగొందుతున్న ఐపీఎల్ 15వ సీజన్కు సమయం ఆసన్నమైంది. �
ప్రేమికుల పండుగ సందర్భంగా ఓ వినూత్నమైన ఆలోచనతో ప్రేక్షకులను అలరించనుంది జీ తెలుగు. ప్రేమకు డబ్బు, కులం, మతంతోనే కాదు వయసుతోనూ సంబంధం లేదన్న ఇతివృత్తంతో రూపొందించిన ‘ప్రేమ ఎంత మధురం’సీరియల్ టైటిల్ సాం�
వెస్టిండీస్తో మూడో వన్డే నేడు మార్పులతో భారత్ బరిలోకి వైట్వాష్పై గురి వెస్టిండీస్తో వన్డే సిరీస్లో భారత్ వైట్వాష్పై గురిపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ మరో మ్యాచ్ మిగిలుండగానే సి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నీలో రాహుల్, భజన్కౌర్ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన బాలుర సబ్జూనియర్ రికర్వ్ విభాగంలో �