భారత్ మరో సిరీస్పై గురిపెట్టింది. ఫార్మాట్తో సంబంధం లేకుండా సొంతగడ్డపై సత్తాచాటుతున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంకతో వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది.
గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ల్లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. లంకతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం గువాహటి వేదికగా తొలి పోరు జరుగనుంది. సీనియర్ల గైర్హాజరీల
ఆల్రౌండ్ వైఫల్యంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా వికెట్ తేడాతో గెలుపొందింది.
పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో మేటి జట్టుతో మెరుగైన ప్రాక్టీస్ కోసం నిర్వహిస్తున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి చేజిక్కిం�
భారత్పై పాక్ విజయం కోహ్లీ పోరాటం వృథా మెరిసిన రిజ్వాన్ ఆసియాకప్ సూపర్-4 ఆసియాకప్ గ్రూప్ మ్యాచ్లోటీమ్ఇండియా చేతిలో ఎదురైన పరాజయానికి పాకిస్థాన్ బదులు తీర్చుకుంది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా
నేడు భారత్, జింబాబ్వే రెండో వన్డే మ. 12.45 నుంచి.. టీమ్ఇండియా మరో సిరీస్పై కన్నేసింది. తొలి వన్డేలో జింబాబ్వేను చిత్తుకింద కొట్టిన రాహుల్ సేన.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధ�
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి దుబాయ్లో జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ సోమవారం 15 మందితో జట్టును ప్రకటించింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ �
మరింత మంది నాయకులను సృష్టించాం సారథులపై కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్య బెంగళూరు: ఎనిమిది నెలల వ్యవధిలో అన్నీ ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు ఆరుగురు సారథులుగా వ్యవహరించడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
ప్రేమ, పెళ్లి విషయాల్లో సుందరానికి నిర్ధిష్టమైన అభిప్రాయాలుంటాయి. జీవితాన్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోకుండా సరదాగా గడపటం అతని నైజం. ప్రేమకు ఆమడ దూరంలో ఉండే సుందరం జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి ప్రవే�
ఉదయ్పూర్లో జరుగుతున్న నవ సంకల్ప్ చింతన్ శిబిర్ రెండు రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ అనూహ్య డిమాండ్ తెరపైకి వచ్చింది. పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలన్న డిమాండ్ ఒక్కస�
ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది. ఇందులో సంస్థాగతంగా అనేక మార్పు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ అధికారికంగానే ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ అధ్యక్షురాలు స�
కాంగ్రెస్ తన దిశను మార్చుకోబోతోంది. దశ మారకపోవడంతో దిశనే మార్చేయాలని, కొత్త సైద్ధాంతిక పునాదులతో పార్టీని పునర్నిర్మించాలని సోనియా భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకిఅత్యంత సన్నిహి
ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాటు మోదీ ప్రభుత్వం సక్రమంగా పాలించలేదని ఫైర్ అయ్యారు. మోదీ పాలన సక్రమంగా లేని