రాజ్కోట్: ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు భారత్ జట్టు మరిన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్టార్ పేసర్ బుమ్రా జట్టు నుంచి విడుదల కాగా, గాయం నుంచి పూర్తిగా కోలుకోని రాహుల్ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నెల 23 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీలో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగనుంది.