భారీ బృందంతో బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియా అండర్ 19, 22 బాక్సింగ్ చాంపియన్షిప్స్నకు వెళ్లిన భారత్కు పతకాల పంట పండుతున్నది. ఆదివారం జరిగిన అండర్-19 విభాగంలో పలువురు బాక్సర్లు పతకాల రేసులో ఉండగా మహిళల క
Crime news | బావతో వివాహేతర బంధం పెట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆమె భర్త హత్య (Murder) కు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం హత్య చేసి ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ పోస్టుమార్టం (Autopsy) లో హత్య విషయం బయటపడ�
England Squad అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో సూపర్ విక్టరీ కొట్టిన ఇంగ్లండ్ (England) రెండో టెస్టులోనూ విజయంపై కన్నేసింది. సిరీస్లో తమ జోరు కొనసాగించాలనుకుంటున్న బెన్ స్టోక్స్ బృందం పేస్ బలాన్ని మరింత పెంచుకుంది.
Michael Vaughn : సుదీర్ఘ ఫార్మాట్లో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ, వాళ్లలో విరాట్ కోహ్లీ(Virat Kohli) మాత్రం ప్రత్యేకం. టీ20ల కాలంలో టెస్టులకు ఊపిరి పోసిన విరాట్ వీడ్కోలు వార్త అందర్నీ షాక్కు గురి చేస్తోంది. స�
ఐపీఎల్ మరో పోరు దుమ్మురేపింది! పంజాబ్ కింగ్, కోల్కతా నైట్రైడర్స్ లోస్కోరింగ్ మ్యాచ్ అభిమానుల మదిలో నుంచి చెరిగిపోక ముందే ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోరు పతాక స్థాయికి తీసుకెళ్లిం
Sheikh Hasina | కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కలిసి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను సోమవారం క�
రాహుల్, చేతన్, యమీ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘100క్రోర్స్'. విరాట్చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దివిజా కార్తీక్, సాయికార్తీక్ నిర్మించారు.
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్లో తెలుగు టాలన్స్ జోరు కొనసాగుతున్నది. జైపూర్ వేదికగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో టాలన్స్ 33-22 తేడాతో రాజస్థాన్ పాట్రియాట్స్పై విజయం సాధించింది.
బౌలర్ల కృషికి మిడిలార్డర్ సహకారం తోడవడంతో భారత జట్టు విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో హార్దిక్ సేన 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాన�
భారత పిచ్లపై కుదురుకోవడం కంటే.. ధాటిగా ఆడటమే మంచిదని భావించిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులో మంచి స్కోరు చేసింది. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైన ఆసీస్.. శుక్ర�
స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సమాయత్తమైంది. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్పై టీ20, వన్డే సిరీస్లు నెగ్గిన టీమ్ఇండియా నేటి నుంచి ఆసీస్తో ప్రతిష్ఠాత్�
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో.. హైదరాబాద్ ఐదో పరాజయం మూటగట్టుకుంది. మహారాష్ట్రతో పోరులో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఓడింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 385 పరుగులు చేయగా.. 176/5తో గురువారం తొలి ఇన్�