పోయిన ఆదివారం రాహుల్గాంధీ ఖమ్మం వచ్చారు. బీఆర్ఎస్ సర్కారుపై కడుపులో ఉన్న అక్కసు కక్కివెళ్లారు. నిన్న ప్రధాని మోదీ వరంగల్ వచ్చారు. ఆయన కూడా బీఆర్ఎస్పై విషం కక్కి వెళ్లిపోయారు. కానీ, ప్రజలంటున్నారు �
‘మోదీ ఇంటి పేరు’ విషయంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రజలతో మమేకమవుతూ ముందుకుసాగుతున్నారు. వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటున్నారు. శనివార
Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. మోదీ ఇంటి పేరుతో వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు స్టే దక్కలేదు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. మోదీ ఇంటిపేరు (Modi surname) కేసులో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) శుక్రవారం కీలక తీర్పు (Verdict) వెలువరించనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏనాడో దూరమైన కాంగ్రెస్, ఎన్నడూ జనం నమ్మనే నమ్మని బీజేపీలు నింగికి నిచ్చెన వేస్తున్నాయి. విచిత్రాతి, విచిత్రమైన, వింత ధోరణులతో, రోదనలతో రాజకీయ కాలుష్యాన్ని రాజేస్తున్నాయి. నమ్మిత
Minister Harish Rao | కాళేశ్వరం దండగ అంటూ కూతలు కూస్తున్న కాంగ్రెస్ నాయకుల నోర్లను ఫినాయిల్ పోసి కడగాలని మంత్రి హరీశ్రావు అన్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్లో ముంచితే అందులో నీళ్లు ఉన్నయా? లేవా? అన్నది వీళ్లకు అర�
Harish Rao | సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాహుల్ అజ్ఞాని అంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర�
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్కి ఇంకా పెద్దరికం మీద ఆశ చావడం లేదు. బీజేపీని ఎదిరించే శక్తి లేక, సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తువ లేక, ప్రాంతీయ పార్టీల భుజాలమీదికెక్కి సింహాసనం అందుకోవాలని
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు కలువడం, మోదీ సర్కార్ను గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు ఇష్టం లేదని శాసన మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది.