ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదివారం ఎన్సీపీలో జరిగిన పరిణామాలు షాక్ కలిగించాయి. కూటమిలో ప్రధాన నేతగా ఉన్న శరద్ పవార్ పార్టీలో చీలిక జరగడంతో నే�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం పక్కన పెట్టిందా? ఇదే అనుమానాన్ని రేకెత్తిస్తున్నది ఖమ్మం సభ సాగిన తీరు. పార్టీలో మున్ముందు టీపీసీసీ అధ్యక్షుడికి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్
ప్రతి ఎన్నికకు ఒక రీతి.. రాష్ర్టానికో నీతి.. ఇదీ కాంగ్రెస్ కుటిల విధానం. మాటమీద నిలబడని నైజం. అధికారదాహంతో అడ్డగోలు హామీలివ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం కాంగ్రెస్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందు�
సరిగ్గా 42 ఏండ్ల కిందట.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజనుల ఊచకోత.. కాంగ్రెస్ పాలనలో జరిగిన మారణ హోమం అది.. ఇప్పటికీ చేదు జ్ఞాపకంగా వెంటాడుతూనే ఉన్నది. అధికారికంగా 13 మంది చనిపోయినట్టు ప్రకటించినా, 250 మ�
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ కంగాళి సభను తలపించింది. అంతా గందరగోళం. అయోమయం. షరామాములుగానే ముఖ్యనేతలంతా స్టేజీపై పెత్తనం ప్రదర్శించేందుకు పోటీపడ్డారు.
దేశం ఈ దుస్థితిలో ఉండటానికి కాంగ్రెస్, బీజేపీ చేసిన పాపాలే కారణం.. ఫ్రంట్లు, టెంట్లు దేశాన్ని బాగు చేయలేవని చరిత్రలో నిరూపితమైంది.. అందుకే దేశం ముందు ప్రత్యామ్నాయ ఫ్రంట్ కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండాను ఉంచ�
‘ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ. మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు.. మీదే భారత రాబందుల పార్టీ. దేశంలో అవినీతికి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే�
‘రాహుల్గారూ దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. అందుకే మీ పార్టీ పేరు కాంగ్రెస్ నుంచి స్కాంగ్రెస్గా మారిపోయింది’ అని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీపై మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. అవినీతికి కేరాఫ
ఆయ నో జాతీయ పార్టీ అగ్రనేత.. అంతటి వ్యక్తి సభలు, సమావేశాల్లో ప్రసంగిస్తే జనం మైమరిచిపోయేలా ఉండాలి. తన పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన పాలన అందిస్తామో తెలియజేయాలి. కానీ ఖమ్మం నగరంలో తెలంగాణ పీసీసీ ఆధ్వర్�
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తాను ముద్దపప్పు అని మరోసారి నిరూపించుకున్నారని టీఎస్రెడ్ కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని ఆతృత తప్ప ఆయన ప్రసంగంలో మరేమీ �
Aasara Pensions | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ మోకాళ్ల యాత్ర చేపట్టినా ఆ పార్టీ అధికారంలోకి రాదని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. అచరణ సాధ్యం కానీ హామీలు ఇస్త
Y Satish Reddy | హైదరాబాద్ : రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తాను పప్పు అని మరోసారి నిరూపించుకున్నారు అని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఎద్దెవా చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయాలనే ఆత్రుత తప్ప ఆయ�
ఖమ్మంలో నేడు నిర్వహించనున్న కాంగ్రెస్ జనగర్జన సభావేదికగా బీసీ పాలసీని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాం డ్ చేశారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం చేపట్టిన మణిపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయనపై గ్రెనేడ్ దాడి జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో బిష్ణుపూర్లో కాన్వాయ్ను పోలీసులు గంటల పాటు నిలిపేశార�
మణిపూర్ హింసాకాండ బాధితులకు బాసటగా నిలిచేందుకు వచ్చిన తనను రాష్ట్ర ప్రభుత్వం నిలువరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.