కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. మోదీ ఇంటిపేరు (Modi surname) కేసులో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) శుక్రవారం కీలక తీర్పు (Verdict) వెలువరించనుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏనాడో దూరమైన కాంగ్రెస్, ఎన్నడూ జనం నమ్మనే నమ్మని బీజేపీలు నింగికి నిచ్చెన వేస్తున్నాయి. విచిత్రాతి, విచిత్రమైన, వింత ధోరణులతో, రోదనలతో రాజకీయ కాలుష్యాన్ని రాజేస్తున్నాయి. నమ్మిత
Minister Harish Rao | కాళేశ్వరం దండగ అంటూ కూతలు కూస్తున్న కాంగ్రెస్ నాయకుల నోర్లను ఫినాయిల్ పోసి కడగాలని మంత్రి హరీశ్రావు అన్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్లో ముంచితే అందులో నీళ్లు ఉన్నయా? లేవా? అన్నది వీళ్లకు అర�
Harish Rao | సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాహుల్ అజ్ఞాని అంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర�
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్కి ఇంకా పెద్దరికం మీద ఆశ చావడం లేదు. బీజేపీని ఎదిరించే శక్తి లేక, సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తువ లేక, ప్రాంతీయ పార్టీల భుజాలమీదికెక్కి సింహాసనం అందుకోవాలని
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు కలువడం, మోదీ సర్కార్ను గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు ఇష్టం లేదని శాసన మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది.
Rahul Gandhi | ఖమ్మం వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. బీజేపీతో సంబంధం అంటగట్టేందుకు రాహుల్ ప్రయత్నించడంపై గులాబీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీ�
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏక కాలంలో తెలంగాణలో 1.50 లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగేలా 4.60 లక్షల ఎకరాల భూములకు పోడు పట్టాలు అందించారు. వారిని భూములకు యజమానులను చేయడ�
కాంగ్రెస్తో ఫిక్సింగ్ వల్లే హుజూరాబాద్ ఉప ఎన్ని క, నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యమైందని మంత్రి ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్�
ఎవరికి ఎవరు ‘బీ’ టీం అనేది ప్రజలందరికీ తెలుసునని, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ అరెస్ట్ కాకపోవడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
ఆడిన మాట తప్పడం, అబద్ధాలు ప్రచారం చేయడం, నమ్మినవారిని నట్టేట ముంచడమే తమ సంస్కృతి అని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేస్తున్నది. తాము గెలిచిన రాష్ర్టాల్లో ఒకలా, మిగతా రాష్ర్టాల్లో మరోలా ప్రవర్తిస్తూ ప�