బొగ్గు దిగుమతుల పేరుతో అదానీ గ్రూప్ ఇంధన ధరలను పెంచి రూ. 32,000 కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం ఆరోపించారు.
MLC Kavitha | రాహుల్ గాంధీ ఆయన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ఎన్నికల వచ్చినప్పుడు వచ్చి ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి దానితో నాలుగు ఓట్లు వస్తాయని అనాలోచితమై�
MLC Kavita | కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం కలిగి ఉన్నారని, కల్లబొల్ల�
Rahul Gandhi | రోజురోజుకు మసకబారుతున్న కాంగ్రెస్ పరిస్థితి చూసో లేదా వరుస ఓటములతో డీలాపడటంతోనే ఆ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ ఏదేదో మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్
తెలంగాణ మేమే ఇచ్చామనే కాంగ్రెస్ నాయకులకు ఒకే ప్రశ్న! ఉద్యమాలు రాజుకున్నపుడు తప్ప లేనపుడు ఎన్నడైనా తెలంగాణ మాట ఎత్తారా? మీ రాజకీయ అవసరానికి తప్ప చిత్తశుద్ధితో కొట్లాడారా? ఉప ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓ�
బీఆర్ఎస్ అధ్యక్షుడు, గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో పూర్తిగా సంక్షేమ పథకాలతో నిండి ప్రజలకు వరాల జల్లు కురిపించింది.
గాంధీ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా, వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీటుగా స్పందించారు.
Bade Nagajyothi | 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళా సంక్షేమం శూన్యమని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్�
Rahul Gandhi | సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ సామాజికవేత్త గౌరీ లంకేశ్ హత్య కేసుకు సంబంధించి తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
Shashi Tharoor | 2024 లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ మధ్య ఎన్నికల పంచాయితీ తెగకముందే మరో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల లొల్లి మొదలైంది.
ఓవైపు మణిపూర్ మండుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం పట్ల అధిక ఆసక్తి కనబరుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దుయ్యబట్టారు.