కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై పచ్చి అబద్ధాలు వల్లెవేస్త�
రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివి మాట్లాడే కంటే.. అభివృద్ధిని చూసి వాస్తవాలు మాట్లాడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హితవు పలికారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన పల
సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని వంద జన్మలెత్తినా సాధించలేరని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చురక అంటించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో చేపట్టిన బస్సు యాత్ర పెద్ద ఫ్లాప్ షో అని, ఆ సందర్భంగా రాహుల్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
Minister Dayakar Rao | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. కాటారం సభలో రాహుల్, రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి 420.. తనలాగా బ్రోకర్ మాటలు అంటూ విమర్శి
KTR | ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీటి, తాగునీ�
KTR | బీఆర్ఎస్ పార్టీ ఎవరికి బీ టీమ్ కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని మాట్లాడిన రాహుల్ గాంధీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ల
Minister Jagdish Reddy | ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ఎద్ద�
జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు వెలి�
రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను రాహుల్ చదువుతున్నారని విమర్శించారు.
Minister KTR | నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కరప్షన్కు కేరాఫ్ కాంగ్రెస్ (Congress) పార్టీ అని.. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వ�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అబద్ధాలే ఆలంబనగా, రాష్ట్రంపై విషం చిమ్మడమే లక్ష్యంగా తమ పర్యటన ప్రారంభించారు. ములుగులో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు అలవో�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. బుధవారం ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ సభలో రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనగా, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలన�