ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఖాళీలను భర్తీ చేసిన రాష్ట్రాన్ని చూపించగలరా? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
ప్రధాని మోదీకి ఆప్తుడు గౌతం అదానీ సోదరుడు.. వినోద్ అదానీ సైప్రస్లో పలు ఆఫ్షోర్ కంపెనీలు నడుపుతున్నాడని, 66 మంది భారతీయ వ్యాపారవేత్తలకు సైప్రస్ ‘గోల్డెన్ పాస్పోర్ట్' లభించిందని ఆంగ్ల దినపత్రిక తా�
Sonia Gandhi | ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ, తన తనయుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లతో కలిసి మంగళవారం సాయంత్రం జైపూర్ చేరుకున్నారు.
Caste Census: కుల గణన గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను అఖిలేశ్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు కుల గణన చేపట్టలేదని అఖిలేశ్ ప్రశ్నించారు.
వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి నిలిచేది మనమేనని, డిసెంబరు మొదటి వారంలో ఇక్కడే విజయోత్సవసభ నిర్వహించుకుందామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తాము చేసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, భవిష్యత్తులో మ�
ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిక్స్ కొట్టి రాష్ట్రంలో హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓడించి ‘ఎలక్షన్ వరల్డ్ కప్' గెలుస్తామన�
Rahul Gandhi | కేదార్నాథ్లో మంగళవారం ఓ అరుదైన ఘటన చోటు చేసుకున్నది. అన్నదమ్ముళ్లైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఒకేచోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరి�
Congress | కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వడం లేదని, ఎవరికి వారు పంచుకోవడమే ఉన్నదని ఓయూ విద్యార్థి నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు, డబ్బుల�
MLC Kavitha | బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదని, కాంగ్రెస్ భారత్ జోడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదని.. తెలంగాణ బాగుపై ఆలోచన లేదని ఆలోచన లేని ఆ రెండు పార్టీలు మనకు అవసరమా ? అంటూ ఎమ్మెల్సీ కల్
భారత్ జోడో యాత్ర మలి విడత యాత్రకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేపట్టింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా డిసెంబర్-ఫిబ్రవరిలోగా భారత్ జోడో యాత్ర 2.0ను (Bharat Jodo Yatra 2.0) ప్రారంభించేందుక
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Chouhan) మండిపడ్డారు.