MLC Kavitha | తెలంగాణతో కాంగ్రెస్కు ఉన్నది ఎన్నికల బంధమే..బీఆర్ఎస్(BRS)ది పేగు బంధం అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. శుక్రవారం నిజామాబాద్ పార్టీ కార్యాలయలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భం�
Ghulam Ahmed | దేశంలో జరిగిన అన్ని అనార్థాలకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమని కరీంనగర్ ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్(Ghulam Ahmed) అన్నారు. శుక్రవారం కరీంనగర్లోని దారుస్సంలో నిర్వహించిన విలేకరుల సమావే�
KTR | తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉండే ఆర్తి రాహుల్కో, మోదీకో ఉండదు.. ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్
Minister Koppula | రెండు రోజుల క్రితం వరంగల్ ,పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఇక్కడి ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని సంక్షేమ శాఖ మంత్రి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) తెలంగాణ కాంగ్రెస్ నా�
ఇవాళ జరిగేది నిన్న మనం చేసిన పనుల ఫలితమైతే, రేపు జరిగేది నేడు మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల ఫలితమే! అందుకే గతాన్ని గుర్తుచేసుకుంటూ, ఇవాళ జరిగేది చూస్తూ భవిష్యత్తు ప్రగతి కోసం సరైన నిర్ణయాలు తీసుకోవటం �
కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్గాంధీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ నగరంలో రాహుల్ బస్సుయాత్ర చివరి నిమిషంలో రద్దయింది. ప్రజల నుంచి ఊహించిన రీతిలో ఆదరణ కనిపించే ప
కాంగ్రెస్లో టికెట్ల అమ్మకాల లొల్లి రోజురోజుకూ ముదురుతున్నది. ఇప్పటికే ధర్నాలు, అగ్రనేతలను అడ్డుకోవటాలు, పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ ముట్టడింపులు జరగ్గా.. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డ�
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో కల్లోలం కొనసాగుతున్నది. కాంగ్రెస్కు చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడటం అగ్రనాయకత్వాన్ని కలవరపెడుతున్నది. ఒకవైపు రాహుల్గాంధీని తీసుకువచ్చి బస్సుయాత్ర
ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీకి కర్ణాటక కాంగ్రెస్ తూట్లు పొడిచింది. పేదలు, వివిధ పనుల కోసం బెంగళూరు నగరానికి వచ్చే సామాన్యులకు, కార్మికుల కడుపునింపేందుకు తీసుకొచ్చిన ఇందిర క్యాంటీన్లను క్రమంగా మూసేస్తున
కాంగ్రెస్ ములుగు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాంధీల మాటలకు ప్రజల నుంచి కనీసం స్పందన కూడా లభించలేదని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ఎద్దేవా చ�
కాంగ్రెస్ పార్టీకి ప్రజాసంక్షేమం పట్టదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా
కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజ�
కర్ణాటకలో ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నదని బీఆర్ఎస్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమ
‘తెలంగాణకు తీరని ద్రోహం చేసిందే కాంగ్రెస్. ఆ పార్టీ వల్లే తెలంగాణ చాలా నష్టపోయింది. సకల జనులంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డ
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ లీడర్ కాదు.. జస్ట్ రీడర్ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్యాచ్ రాసిచ్చిన స్క్రిప్ట్నే ఆయన చదువుతున్నారన�