తెలంగాణతో కాంగ్రెస్కు ఉన్నది ఎన్నికల బంధమేనని.. బీఆర్ఎస్ది పేగు బంధమని నిజామాబాద్ అర్బన్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన
అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి.. ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మీద జరుగుతున్
కాంగ్రెస్ హయాంతో పోల్చితే బీఆర్ఎస్ హయాంలో ఇసుకపై ఆదాయం 149% పెరిగిందని ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ములుగు పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ ఇసుక విధానంపై చేసిన ఆరోపణలను �
ఎన్నికల వేళ రాహుల్గాంధీ తెలంగాణ పర్యట న పర్యాటక యా త్రలాగా ఉన్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు చమతరించారు. పదేపదే తెలంగాణ ఇచ్చాము అని చెప్పుకొనే కాంగ్రెస్కు పది సీట్లు కూ డా రావని గుర్తు పెట్టు�
కాంగ్రెస్ రంగులు మారుస్తూ రాజకీయం చేస్తున్నది. రాష్ర్టానికో మ్యానిఫెస్టో ప్రకటించి, ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నది. కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు రాహుల్ గ�
కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టారని నగర మేయర్ యాదగిరి సునీల్రావు గుర్తు చేశారు. కానీ, అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం ఢీల్లీలో స్థలం కూడ�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇస్తున్న హామీలను నమ్మొద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు సూచించారు. ఐదు నెలల క్రితం కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన ఐదు హామీలను అమలు చేయలేక
‘పాడిందే పాడరా...పాసుపండ్ల దాసిగా అన్న తీరుగా ఉంది రాహుల్గాంధీ వైఖరి. ఇక్కడి కాంగ్రెస్ సన్నాసులు రాసిచ్చిన స్క్రిప్ట్నే చదువుతూ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడని.. రాష్ట్రరోడ్లు భవనాలు, గృహనిర్మాణ�
Minister Gangula | రాహుల్ గాంధీ బస్సుయాత్రలో ఆయన అన్ని అసత్యాలే మాట్లాడారు. ఎవరో స్క్రిప్టు రాసిస్తే చదువుతున్నారే తప్పా అందులో ఏది వాస్తవం ఏది వాస్తం కాదో గమనించడం లేదు. కాళేశ్వరం పథకంలో లక్ష కోట్ల అవినీతి జరిగిం
MLC Kavitha | తెలంగాణతో కాంగ్రెస్కు ఉన్నది ఎన్నికల బంధమే..బీఆర్ఎస్(BRS)ది పేగు బంధం అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. శుక్రవారం నిజామాబాద్ పార్టీ కార్యాలయలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భం�
Ghulam Ahmed | దేశంలో జరిగిన అన్ని అనార్థాలకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమని కరీంనగర్ ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్(Ghulam Ahmed) అన్నారు. శుక్రవారం కరీంనగర్లోని దారుస్సంలో నిర్వహించిన విలేకరుల సమావే�
KTR | తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉండే ఆర్తి రాహుల్కో, మోదీకో ఉండదు.. ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్
Minister Koppula | రెండు రోజుల క్రితం వరంగల్ ,పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఇక్కడి ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని సంక్షేమ శాఖ మంత్రి