కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తోడుగా మరికొన్ని గ్యారెంటీలను రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధి
ప్రతిపక్ష ఇండియా కూటమిలో అప్పుడే ప్రధాని పదవిపై రచ్చ మొదలైంది. పార్టీల మధ్య పోస్టర్వార్ నడుస్తున్నది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భావి ప్రధాని అంటూ ఆ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఓ పోస్టర
తెలంగాణలో రాహుల్గాంధీకి రైతన్నలకు మధ్యనే ఎన్నికలు జరుగబోతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రైతుబంధు, దళితబంధు ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ను కోరడం హాస్యాస్పదమని అ
CM KCR | రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని రైతుబంధు తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులకు హక్కు ఉండొద్దు.. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కే�
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు పథకాల సృష్టికర్తను నేనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ రెండు పథకాల అమలుతో అటు రైతులు, ఇటు దళితులు ఎంతో
CM KCR | అచ్చంపేట : కొడంగల్కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. అని సవాళ్లు విసురుతున్నారు. ఇది రాజకీయం అవుతుందా..? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా..? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై సీఎం కేసీఆ�
MLC Kavitha | బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్లలో ఓడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి, ఈటల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేసిన తమ పార్టీకి
నియోజకవర్గంలో ఇప్పటికీ కాంగ్రెస్కు అభ్యర్థి ఖరారు కాలేదని, ఆ పార్టీలో ఉండేది కుర్చీల కొట్లాటలే కానీ ప్రజా సంక్షేమం కాదని చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ముఖ్
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల పంపకం ఆ పార్టీ శ్రేణుల్లో అసమ్మతిని రాజేసింది. టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు నిరసనలకు దిగుతున్నారు. దాదాపు 47 అసెంబ్లీ సీట్లలో వ్యతిరేకత వ్యక్తమ�
Minister Harish Rao | కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao)ఫైర్ అయ్యారు . జిల్లాలోని నారాయణఖేడ
కన్నడ ప్రజల పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. బీజేపీ ‘40 శాతం కమీషన్ రాజ్' పాలనతో విసిగివేసారిన ప్రజలు అధికారాన్ని కాంగ్రెస్కు అప్పగిస్తే, విద్యుత్తు కోతలతో కేవలం ఐదు నె�
నెహ్రూ కాలం నుంచి వాళ్ల కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉన్నదని రాహుల్గాంధీ చెప్తున్నారని, తెలంగాణతో రాహుల్ గాంధీ కుటుంబానికి నమ్మక ద్రోహపు అనుబంధం ఉన్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
Harish Rao | పని తనమే తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్కు పగ ఉంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎప్పుడో జైల్లో కూర్చునేవాడు. �
MLC Kavitha | ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవ�
ఈ మాటలు కాంగ్రెస్ నాయకులు గత 40 ఏండ్లుగా నిజం చేస్తున్నారు. ప్రజల ఆశలు పట్టించుకోకుండా, వారిని అణచివేసే పద్ధతులు చేయటమే కాకుండా, ఇతర విషయాల్లో కూడా తమ తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించుకుంటున్నారు.