Minister Srinivas Goud | రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటున్నది. రాహూల్ గాంధీ(Rahul Gandhi) పొర్లు దండాలు పెట్టినా.. పది సార్లు పర్యటించినా మీ పార్టీ అధికారంలోకి రాదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
Rahul Gandhi | దేశంలో ఫోన్ ట్యాపింగ్ (phone hacking ) వ్యవహారం కలకలం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల�
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై (Kotha Prabhakar Reddy) హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది కాంగ్రెస్ (Congress) కార్యకర్త అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. దానిని కప్పిపుచుకున
Congress | కాంగ్రెస్, వామపక్షాల మధ్య దోబూచులాట కొనసాగుతున్నది. సీపీఎంకు మిర్యాలగూడ నియోజకవర్గంతోపాటు వైరా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వివిధ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. దీంతో కాంగ్రెస్లో హస్త రేఖలు చెదురుతుండగా.. కమలంలో కల్లోలం మొదల�
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ ఆశిం చగా ప్యార చూట్లీడ ర్లకు ప్రాధాన్యం ఇవ్వ డంతో భగ్గు మన్న నాగంఆ పార్టీకి రాజీ నామా చేస్తూ సంచ �
Congress | అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్లో కల్లోలం రేపింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్తోపాటు అభ్యర్థులను ప్రకటించిన అన్నిచోట్లా పార్టీ కార్యాలయాల్లో శుక్రవారం తిరుగుబాటుదారులు ర
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బీసీల ద్రోహి అని, కుల జనగణన పేరుతో మరోసారి బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నార�
కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తోడుగా మరికొన్ని గ్యారెంటీలను రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధి
ప్రతిపక్ష ఇండియా కూటమిలో అప్పుడే ప్రధాని పదవిపై రచ్చ మొదలైంది. పార్టీల మధ్య పోస్టర్వార్ నడుస్తున్నది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భావి ప్రధాని అంటూ ఆ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఓ పోస్టర
తెలంగాణలో రాహుల్గాంధీకి రైతన్నలకు మధ్యనే ఎన్నికలు జరుగబోతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రైతుబంధు, దళితబంధు ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ను కోరడం హాస్యాస్పదమని అ
CM KCR | రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని రైతుబంధు తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులకు హక్కు ఉండొద్దు.. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కే�