Congress | కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వడం లేదని, ఎవరికి వారు పంచుకోవడమే ఉన్నదని ఓయూ విద్యార్థి నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు, డబ్బుల�
MLC Kavitha | బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదని, కాంగ్రెస్ భారత్ జోడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదని.. తెలంగాణ బాగుపై ఆలోచన లేదని ఆలోచన లేని ఆ రెండు పార్టీలు మనకు అవసరమా ? అంటూ ఎమ్మెల్సీ కల్
భారత్ జోడో యాత్ర మలి విడత యాత్రకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేపట్టింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా డిసెంబర్-ఫిబ్రవరిలోగా భారత్ జోడో యాత్ర 2.0ను (Bharat Jodo Yatra 2.0) ప్రారంభించేందుక
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Chouhan) మండిపడ్డారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కిరాలేదు. ఇప్పటికీ 19 స్థానాలకు అభ్యర్థులనే ప్రకటించలేదు. సరైన నాయకుల్లేరని భావిస్తున్న కాంగ్రెస్.. ఇతర పార్టీల నుంచి వలస వచ్చే �
పాపం.. నలుగురు దివ్యాంగులు. పుట్టు గుడ్డివాళ్లు. వాళ్లకు ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందనే అనుమానం కలిగింది. ఒకరు చెప్తే కాకుండా తామే స్వయంగా తెలుసుకోవాలనుకున్నరు. ఎవరి సాయంతోనో ఒక ఏనుగు వద్దకు పోయారు. పాపం కండ్�
ఎవడో మనల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి? మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకోవాలి. ఎవరో వచ్చి మన మీద జోకులేయడం ఏంటి... మనలో మనమే జోకులేసుకుని ఎదుటి వాళ్లను నవ్వించాలి.
KTR | దొరల తెంగాణ కావాల్నా.. ప్రజల తెలంగాణ కావాల్నా.. అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. నిజంగా ఈ రోజు జరుగుతున్న పోరాట�
KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ సింహాం లాంటోడు.. సింగిల్గానే వస్తాడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ జలవిహార్లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మ
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందని, వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మరిపెడ మండలంలో ఎర్జర్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంల�
ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకోలేని నీచ రాజకీయమిది. నాలుగు ఓట్లు దండుకునేందుకు తెలంగాణ జీవనాడిపై జరుగుతున్న మూకుమ్మడి దాడి ఇది. పార్టీల ప్రతిష్ఠను పెంచుకొనే ఎజెండాలు లేక ప్రపంచం ప్రశంసించిన కాళేశ్వర�