Asaduddin Owaisi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఏఐఎంఐఎం అధినేత (AIMIM Chief), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi) ఓ ఛాలెంజ్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. వయనాడ్ (Wayanad) నుంచి కాకుండ�
రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే, వాటిని చూసి దేశమంతా అబ్బురపడుతున్నది. ఇతర రాష్ర్టాలు ఇక్కడి సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయి. దేశ�
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును (Womens Reservation Bill) ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు.
‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరిస్థితి. అదేపనిగా అబద్ధాలు చెబితే ప్రజలు నవ్వుకుంటారనే కనీసం ఇంగితం లేకుండా తుక్కుగూడ సభలో అబద్ధాలను వల్లెవేశారు. ‘పా�
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లు వెలిశాయి. . సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కి�
రాష్ట్రంలో ఆదరణ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల చేరికలు అంటూ ఎంత హడావుడి చేసినా పెద్దగా ప్రభావం చూపడం లేదు.
Himanta Sarma-Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని చంద్రమండలంపైకి పంపితే అక్కడ ఆయన ప్రధాని అవుతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు.
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది 20 సంవత్సరాలు దాటిందని, ఇంకా లోక్సభ ఆమోదం పొందాల్సి ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా, రాహుల్ ఎందుకు మాట్లా
కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరిట తెలంగాణ ప్రజలను దగా చేసేందుకు రెడీ అవుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆ పార్టీ వైఖరేంటని ప్రశ్నించారు. డిక్లరేషన్ల ముసుగ�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో రచ్చ చేయాలని ఒత్తిడి చేయడంతో ఎన్డీటీవీ ముంబై బ్యూరో చీఫ్ సోహిత్ మిశ్రా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీ ఆప్తుడు అదానీకి చెందిన ఎఎ�
ఇండియా వర్సెస్ భారత్ (India vs Bharat) రగడపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారతదేశ ఆత్మపై దాడి చేస్తున్నవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్త
యూరప్ పర్యటనలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇండియా-భారత్ పేరు మార్పు వివాదంపై మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఆ పార్టీ నాయకులు గురువారం మెదక్ పట్టణంలో క్రిస్టల్ గార్డెన్ నుంచి పోస్టాఫీసు వరకు నిర్వహించారు.