సరిగ్గా పదేండ్ల తర్వాత.. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం కోసం ఇస్తున్న హామీలను ఒకసారి పరిశీలిద్దాం. సోనియా గాంధీ, రాహుల్గాంధీ తెలంగాణకు వచ్చి తుక్కుగూడలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ�
కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నైజాన్ని చాటుకున్నది. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసినట్టే, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలకు ముందే ఏకంగా సొంత పార్టీ నేతలనే మోసం చేస్తున్నది.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి పడేసిందా? ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటమిని అంగీకరించారా? ఆయనకు ఇతర రాష్ర్టాల్లో పార్టీ గెలుపుపై ఉన్న నమ్మకం తెలంగాణలో లేదా? ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్�
MLC Kavitha | నిజామాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లన
Asaduddin Owaisi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఏఐఎంఐఎం అధినేత (AIMIM Chief), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi) ఓ ఛాలెంజ్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. వయనాడ్ (Wayanad) నుంచి కాకుండ�
రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే, వాటిని చూసి దేశమంతా అబ్బురపడుతున్నది. ఇతర రాష్ర్టాలు ఇక్కడి సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయి. దేశ�
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును (Womens Reservation Bill) ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు.
‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరిస్థితి. అదేపనిగా అబద్ధాలు చెబితే ప్రజలు నవ్వుకుంటారనే కనీసం ఇంగితం లేకుండా తుక్కుగూడ సభలో అబద్ధాలను వల్లెవేశారు. ‘పా�
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లు వెలిశాయి. . సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కి�
రాష్ట్రంలో ఆదరణ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల చేరికలు అంటూ ఎంత హడావుడి చేసినా పెద్దగా ప్రభావం చూపడం లేదు.
Himanta Sarma-Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని చంద్రమండలంపైకి పంపితే అక్కడ ఆయన ప్రధాని అవుతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు.
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది 20 సంవత్సరాలు దాటిందని, ఇంకా లోక్సభ ఆమోదం పొందాల్సి ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా, రాహుల్ ఎందుకు మాట్లా
కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరిట తెలంగాణ ప్రజలను దగా చేసేందుకు రెడీ అవుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆ పార్టీ వైఖరేంటని ప్రశ్నించారు. డిక్లరేషన్ల ముసుగ�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో రచ్చ చేయాలని ఒత్తిడి చేయడంతో ఎన్డీటీవీ ముంబై బ్యూరో చీఫ్ సోహిత్ మిశ్రా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీ ఆప్తుడు అదానీకి చెందిన ఎఎ�