లడఖ్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం కార్గిల్లో జరిగిన ర్యాలీలో కాషాయ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం మణిపూర్లో (Manipur) జరుగుతున్న అన్ని పరిణామాలకు కాంగ్రెస్ (Congress) పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (N Biren Singh) విమర్శించారు. రాష్ట్రంలో హింసను (Manipur Violence) సృష్టించింది ఆ పార్టీయేనని ఆరోపి
ఎన్నికలకు మూడు నెలల ముందుగానే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని తీర్మానం చ�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామంటూ ఏర్పాటైన విపక్ష ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు పెరిగాయి. కూటమిలోని పార్టీల మధ్య సఖ్యత లేదన్న సంగతి బయటపడుతున్నది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్..వామపక్షాలతో
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బైక్ యాత్ర (Bike Ride) చేపట్టారు. తూర్పు లడఖ్ (Ladakh)లోని పాంగాంగ్ సరస్సు (Pangong Lake)కు శనివారం బైక్ పై బయలుదేరి వెళ్లారు.
సాధారణ పాఠకుడిగా పై మూడు వార్తలు చదివినప్పుడు అబ్బా..! అవునా ఈ ముగ్గురు నాయకులు ఎంత మంచివారు అనిపిస్తుంది. కానీ, కాస్త లోతుగా ఆలోచిస్తే వీళ్లు చేసిన అన్యాయాల వల్లే ఇంకా వారి బతుకులు అలా ఉన్నాయనే విషయం బోధప�
2024 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని అమేధి నుంచి కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బరిలో దిగుతారని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం స్పందించారు.
బీద కుటుంబాల్లో పుట్టి, అన్నింటికి లేమిని అనుభవిస్తూ కౌమారదశ దాకా పెరిగిన మనుష్యులు రెండురకాలుగా తయారవుతారని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తారు. వారిలో సగం మంది జీవితంలో స్థిరపడ్డాక తమ పిల్లలు తమలాగా కష్
గిరిజన హక్కుల కోసం గళమెత్తిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ దేశానికి నిజమైన యజమానులు ఆదివాసీలేనని అన్నారు. భూమి, అడవిపై హక్కులను గిరిజనులకు అందించాలని నొక్కిచెప్పారు. తాను దేశవ్యాప్త�
Rahul Gandhi | లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారిగా తన పార్లమెంట్ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్ల