ఇండియా వర్సెస్ భారత్ (India vs Bharat) రగడపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారతదేశ ఆత్మపై దాడి చేస్తున్నవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్త
యూరప్ పర్యటనలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇండియా-భారత్ పేరు మార్పు వివాదంపై మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఆ పార్టీ నాయకులు గురువారం మెదక్ పట్టణంలో క్రిస్టల్ గార్డెన్ నుంచి పోస్టాఫీసు వరకు నిర్వహించారు.
Rahul Gandhi | ఢిల్లీలో మరో మూడు రోజుల్లో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనకు వెళ్లారు.
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఒక దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election) అంటే అది రాష్ట్రాలపై దాడిగా ఆయన అభివర్ణించారు.
విపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. దేశ జనాభాలో 60 శాతం జనాభాకు విపక్ష కూటమి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు.
Rahul Gandhi: భారత్లోని అరుణాచల్ భూభాగాన్ని తమ ప్రాంతంగా చిత్రీకరిస్తూ చైనా తాజాగా ఓ మ్యాప్ రిలీజ్ చేసింది. ఈ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లడాఖ్లో ఒక్క ఇంచ
కాంగ్రెస్లో ఎవరి పెత్తనం వారిదేనని, ఏకాభిప్రాయం ఉండబోదని మరోసారి నిరూపితమైంది. ఇండియా కూటమి సమావేశాలకు బీఆర్ఎస్ హాజరుకాకపోవడంపై కాంగ్రె స్ నేత రాహుల్గాంధీ ఒక రకంగా, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జ
Rahul Gandhi | ఓ చిన్నారి (Little girl) రాహుల్ చెంతకు వచ్చింది. కొద్దిగా ఆటోగ్రాఫ్ (Autograph) ఇస్తారా అంటూ పెన్ను, పేపర్ అతని చేతిలో పెట్టింది. ఆ బుక్లో తన సంతకం చేసిన తర్వాత.. తనకు ఓ ఫేవర్ చేస్తావా అంటూ ఆ చిట్టితల్లిని రాహుల్
వచ్చే సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని (Prime ministerial candidate) కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు.