ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో వేర్వేరుగా సమావేశమయ్యా రు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, పార్టీలో చేరికలు, రాష్ట్రంలో వంద రోజుల పాలన తదిత�
Digvijaya Singh | బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘మనం ఒక శక్తితో పోరాడుతున్నాం.. ఆ శక్తిని అంతం చేద్దాం’ అంటూ రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీకి విమర్శనాస్త్రాలుగా మారాయి. తాము ప్రతి మహిళను శక్తి స్వరూ�
Rahul Gandhi : తాను చేసిన శక్తి వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ వక్రీకరించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శక్తి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ప్రధాని మోదీ తనను లక్ష్యంగా చేసుకుని వి�
Shivaraj Singh | బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యా�
Acharya Satyendra Das : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Rahul Gandhi | కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ఓ అసమర్థ నేత అని, ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా లోక్సభ ఎన్నికల
Rahul Gandhi | రాజ్యాంగాన్ని మార్చేంతటి సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంతో హడావిడి చేస్తోందిగానీ రాజ్యాంగాన్ని మార్చడం ఆ పార్టీ వల్ల కాదని ఆయన వ్యాఖ్య�
Swara Bhaskar | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ సంకల్ప యాత్ర’ కొనసాగుతోంది. తాజాగా రాహుల్ యాత్రలో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ (Swara Bhaskar) పాలు పంచుకున్నారు.
రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎలక్టోరల్ బాండ్ విధానాన్ని ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని.. కానీ నేడు వాటి వెనుక ఉన్న అసలు కోణాన్ని దేశం అర్థం చేసుకుందని కాంగ్రెస్ నేత రా�
Pinarayi Vijayan | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ గురువారం మరోసారి స్పష్టం చేశారు. అలాగే సీఏఏపై కాంగ్రెస్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు.
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తున్నది. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా 5 గ్యారెంటీలను తీసుకొచ్చింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏడాదికి
Rahul Gandhi : రాజ్యాంగంపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మౌనం దాల్చడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు.