Karnataka Water Crisis | కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా పేరొందిన నగరంలో రిజర్వాయర్లు వేసవికి ముందు ఎండిపోయాయి. ప్రస్తుతం నగరంలో తాగునీటి కటకటపై కాంగ్రెస�
Rahul Gandhi : రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన మలివిడత జాబితాపై కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది. ఢిల్లీలో సోమవారం జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావ
రేవంత్రెడ్డిని సీఎం చేయాలని గతంలో అన్నందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తనపై పగ సాధిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆరోపించారు. గతంలో తాను భట్టికి చేసిన మేలును మరిచి ద్రోహంచేయడం బ
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు పొందినవారిని చూస్తే పార్టీ గెలిచేది కష్టమేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్ పేర్కొన్నారు. రాహుల్గాంధీని గతంలో తిట్టినవారికి టికెట్లు ఇస్తే కార్యక
: రైతులపై ప్రేమ ఉంటే.. బోనస్ మాట బోగస్ కాకపోతే.. ఎలక్షన్ కోడ్ రాకముందే రూ.500 అమలుకు జీవో జారీ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
V Hanumantha Rao | ఖమ్మం ఎంపీ టికెట్ రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన మీద పగ పట్టిండు, కక్ష పెంచుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కన్నీరు పెట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద�
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు విముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పలుమార్లు రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేసినా వారు పెద
Rahul Gandhi | లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వివిధ రాష్ర్టాల లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఇతర విషయాలు చర్చించడా�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలనే కాకుండా రాహుల్గాంధీ, సోనియాగాంధీని సైతం మోసం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గుజరాత్ మాడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటుంటే, అ�
Rahul Gandhi | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారత ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది.
Congress Party | లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సోనియాగాంధీ రాయ్బరేలీ నియోకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ వాద�