కాంగ్రెస్ జనజాతర సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. అది జనజాతర సభ కాదని, హామీల పాతర.. అబద్ధాల జాతర సభ అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరిట
ప్రధాని మోదీ హయాంలో దేశం అథోగతి పాలైందని, వ్యవసాయరంగం కునారిల్లిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిన మోదీ ప్రభుత్వం.. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం దేశ సంపద�
Congress | అధికారంలోకి వచ్చి కనీసం నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు.. జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సహా ముఖ్యమంత్రి, మంత్రులు కొలువుదీరిన సభా ప్రాంగణం.. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో చావో రేవో అ�
MLA Harish Rao | ఆరు గ్యారెంటీలకు తనదే జిమ్మేదారీ అన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల జిమ్మేదారీ ఏమాయె? అని ప్రశ్నిం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఈ గ్యారంటీలపై దమ్ముం టే చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి కేంద్రమంత్రి కిషన్రెడ్డి సవాల్ విస�
Bakka Judson | కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీని కలవడానికి వెళ్తున్న బక్క జడ్సన్ను పోలీసులు అడ్డుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. హామీలను నెరవేర్చే స్థితిలో ఆ పార్టీ లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన �
‘ఆయా రామ్.. గయా రామ్’ సంస్కృతికి కాంగ్రెస్ మాతృసంస్థ అంటూ పార్టీ ఫిరాయింపులపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడ
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నైతికత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు.
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చి విజయం సాధిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.
కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఆస్తులు రూ.20 కోట్లని అఫిడవిట్లో పేర్కొన్నారు. బుధవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆయన తన నామినేషన
రాహుల్ గాంధీ, ప్రియాంక ఇద్దరూ కేవలం వారి తల్లి సోనియా గాంధీ బలవంతం మీదనే రాజకీయాల్లోకి వచ్చారని ప్రముఖ సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ కామెంట్ చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కేరళలోని వయనాడ్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆయన ఈ ఒక్క స్థానం నుంచి పోటీచేస్తారా? లేదా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన యూపీలో�
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ప�