వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. వయనాడ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా కార్యదర్శి పీఎం సుధాకర్ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
Rahul Gandhi | ఇవాళ మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ హాజరుకావడంలేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు. ఇవాళ రాహుల్గాంధీ ఆరోగ్యం సరిగ
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లోనూ ఓడిపోతారని, ఆయన మరో సురక్షితమైన స్థానాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోస్యం చెప్పారు.
Rahul Gandhi | ప్రతి ఓటూ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు.
‘ప్రధాని మోదీ ఓ మానవ మృగం, రాహుల్గాంధీ మానవతావాది.. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నది.. తెలంగాణ అంటే భగ్గునమండే మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్య లు చేశా�
Rahul Gandhi : దేశంలో కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో 70 కోట్ల మంది మన దేశ ప్రజల ఆస్తులకు సమానమైన సంపద పోగుపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
Rajnath Singh | కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దుమ్మెత్తిపోశారు. ‘రాహుల్యాన్’ ఇంకా లాంచ్ కాలేదని, ఎక్కడా ల్యాండ్ కాలేదని ఎద్దేవా చేశారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అమేథి నుంచి రాహుల్ పోటీ చేయాలని కాంగ్రెస్ ఎంపీకి సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్గాంధీ, ప్రియాంకలను అమూల్ బేబీలంటూ వెటకారం చేశారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. ప్రియాంక గాంధీ ఇటీవలే అసోంలో రోడ్ షో చేపట్టారు.
అమేథీ నుంచి పోటీ చేసే నిర్ణయాన్ని పార్టీకే వదిలేసినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ బదులిస్తూ.. ‘మా పార్టీలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాలు పార్టీ ఎన్నికల కమిటీ
టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు బుధవారం కేరళ రాష్ర్టానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార జాతీయ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన రేవంత్రెడ్డికి ఏ�
ఎలక్టోరల్ బాండ్లు భారీ వసూళ్ల దందా స్కీమ్గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ స్కీమ్ను బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తే దాతల పేర్లను ఎందుకు దా�