Kangana Ranaut | కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీపై బీజేపీ నాయకురాలు, మండీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ సెటైర్ వేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మండి జిల్లాలోని భీమకాళీ ఆలయం పరిసరాల్లో బీజేపీ
కడియం శ్రీహరివి ఊసరవెల్లి రాజకీయాలని, మాదిగలకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ల�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీని, ఆ పార్టీ చ
అభివృద్ధి పనులకు భూములు ఇచ్చేందుకు కొడంగల్ ప్రజలు ముందుకు రావాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. అసైన్డ్ భూములకు సైతం ప్రైవే టు భూముల ధరలే చెల్లిస్తామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశామని త�
Village Cooking Channel | యూట్యూబ్ స్టార్ 'విలేజ్ కుకింగ్ ఛానల్' తాతా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళనాడు ప్రాంతానికి చెందిన ఈ తాత అసలు పేరు ఎం.పెరియతంబి (M. Periyathambi) యూట్యూబ్లో 'విలేజ్ కుకింగ్ ఛానల్' పేరుతో నో
K Surendran: లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై .. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ పోటీ పడనున్నారు. 2009 నుంచి వయనాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పా
అమేథీ, రాయ్బరేలీ.. ఈ పేర్లు వినగానే గాంధీల కుటుంబమే గుర్తుకువస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అత్యంత కీలకమైన ఈ రెండు నియోజకవర్గాలు తొలి నుంచీ గాంధీల కుటుంబానికి కంచుకోటలుగా నిలుస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు వీ
కాంగ్రెస్ను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఖాతాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వ దాడి కాదని భారత ప్రజాస్వామ
ప్రజాపాలనలో బీసీల భాగస్వామ్యం లేకుండా సామాజికన్యాయం ఎలా సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని పలువురు బీసీ మేధావులు ప్రశ్నిస్తున్నారు. బాగ్లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి ప్రధాన కార్య�
PM Modi : అంకురాల (స్టార్టప్లు) అభివృద్ధి, వ్యాపార ఐడియాలపై మేథోమథనం సాగించేందుకు ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న స్టార్టప్ మహాకుంభ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలు, ప్రచార వ్యూహాలపై పార్టీలు ఇప్పటికే తలమునకలయ్యాయి.