Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గువహటిలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా చెలరేగిన ఘర్షణల కేసులో అసోం సీఐడీ సీఎల్పీ నేత దేవబ్రత సైకియా, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ భూపేన్ కుమార్ బో
Rahul Gandhi | కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అధ్వాన్నంగా శిక్షణను ఇచ్చి అగ్ని వీరులను మోదీ సైన్యం సరిహద్దుల్లోకి పంపుతుందని మండిపడ్డారు. ఈ విషయంలో చ�
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పుచేస్తామని చెప్పారు.
రాహు ల్ గాంధీ ముఠా తె లంగాణను దోపిడీ చేస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 80 రోజులైనా అభివృద్ధి, సంక్షేమాన్�
బీఆర్ఎస్కు సవాల్ విసిరే అర్హత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉన్నదా? అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. గతంలో అనేకసార్లు సవాళ్లు విసిరి పారిపోయారని, ఇప్పుడు కొత్తగా సవాల్ విసురుత
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ కేరళలోని వయనాడ్ సీటును వదిలిపెట్టే అవకాశమున్నది. తెలంగాణ లేదా కర్ణాటకలో ఒక చోట నుంచి బరిలోకి దిగుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
Jayant Chaudhary | కాంగ్రెస్ కీలక నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) ని ఉద్దేశించి రాష్ట్రీయ లోక్దళ్ (RLD) పార్టీ అధ్యక్షుడు జయంత్ ఛౌదరి (Jayant Chaudhary) వ్యంగ్య వ్యాఖ్యాలు చేశారు. ఇటీవల భారత్ జోడో న్యాయ్ యాత్ర వారణాసి�
కర్ణాటకలోని గత బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేసిన ’40 శాతం కమీషన్' ఆరోపణలకు సంబంధించి స్థానిక ప్రత్యేక కోర్టు ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాం�
రాహుల్ గాంధీ జన్మలో ప్రధాన మంత్రి కాలేడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాగజ్నగర్లో నిర్వహించిన బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర�
PM Modi : వారణాసిలో కొందరు యువకులు తప్పతాగి రోడ్లపై పడిఉండటం చూశానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.
Zeeshan Siddique | మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique) కుమారుడు జీషాన్ సిద్ధిఖీ (Zeeshan Siddique).. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
MPs Assets: దేశంలోని 23 మంది ఎంపీల ఆస్తుల సగటు విలువ గడిచిన 15 ఏండ్లలో భారీగా పెరిగింది. రాహుల్ గాంధీ, సోనియా గాందీ, మేనకా గాంధీ ఆస్తులు సగటున వెయ్యి శాతం పైనే వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. అసోసియేషన్ ఫ�