Swara Bhaskar | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ సంకల్ప యాత్ర’ కొనసాగుతోంది. తాజాగా రాహుల్ యాత్రలో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ (Swara Bhaskar) పాలు పంచుకున్నారు.
రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎలక్టోరల్ బాండ్ విధానాన్ని ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని.. కానీ నేడు వాటి వెనుక ఉన్న అసలు కోణాన్ని దేశం అర్థం చేసుకుందని కాంగ్రెస్ నేత రా�
Pinarayi Vijayan | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ గురువారం మరోసారి స్పష్టం చేశారు. అలాగే సీఏఏపై కాంగ్రెస్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు.
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తున్నది. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా 5 గ్యారెంటీలను తీసుకొచ్చింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏడాదికి
Rahul Gandhi : రాజ్యాంగంపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మౌనం దాల్చడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Karnataka Water Crisis | కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టెక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా పేరొందిన నగరంలో రిజర్వాయర్లు వేసవికి ముందు ఎండిపోయాయి. ప్రస్తుతం నగరంలో తాగునీటి కటకటపై కాంగ్రెస�
Rahul Gandhi : రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన మలివిడత జాబితాపై కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది. ఢిల్లీలో సోమవారం జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావ
రేవంత్రెడ్డిని సీఎం చేయాలని గతంలో అన్నందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తనపై పగ సాధిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆరోపించారు. గతంలో తాను భట్టికి చేసిన మేలును మరిచి ద్రోహంచేయడం బ
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు పొందినవారిని చూస్తే పార్టీ గెలిచేది కష్టమేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్ పేర్కొన్నారు. రాహుల్గాంధీని గతంలో తిట్టినవారికి టికెట్లు ఇస్తే కార్యక
: రైతులపై ప్రేమ ఉంటే.. బోనస్ మాట బోగస్ కాకపోతే.. ఎలక్షన్ కోడ్ రాకముందే రూ.500 అమలుకు జీవో జారీ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
V Hanumantha Rao | ఖమ్మం ఎంపీ టికెట్ రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన మీద పగ పట్టిండు, కక్ష పెంచుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కన్నీరు పెట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద�
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు విముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పలుమార్లు రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేసినా వారు పెద
Rahul Gandhi | లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 36 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది.