Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్లో జోరుగా సాగుతోంది. రాహుల్ యాత్ర శుక్రవారం ససారం చేరుకోగా బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ యాత్రలో పాల్గొన్నారు.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
Rahul Gandhi | కేరళ రాష్ట్రం వాయనాడ్ లోక్సభ నియోజకవర్గంలోని పయ్యంపల్లిలో అజీష్ పినాచియిల్ అనే వ్యక్తిని అడవి ఏనుగు దాడి చేసి చంపింది. కొన్ని రోజుల క్రితమే నియోజకవర్గంలో మరో వ్యక్తి కూడా అడవి మృగం దాడిలో తీవ�
Rahul Gandhi : బీజేపీ, ఆరెస్సెస్ సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఛత్తీస్ఘఢ్లోని రాయ్ఘఢ్లో ఆదివారం జరిగిన ర్యాలీన
ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న ఆయన మాట్లాడుతూ ‘మోదీ ఓబీసీ కుటుంబంలో పుట్టలేదు. వాస్తవానికి ఆయనది �
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మరో వివాదంలో చిక్కుకొన్నారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా జార్ఖండ్లో ఆదివారం ఓ సభలో రాహుల్ ఓ కార్యకర్త చేతికి కుక్క తినే బిస్కెట్ ఇచ్చారు. తొలుత కుక్కకు బిస్క�
Rahul Gandhi | ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా జార్ఖండ్లో పర్యటించిన రాహుల్గాంధీ.. అక్కడ ఓ కుక్కకు బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. రాహుల్గాంధీ కుక్కకు బిస్కెట్ తినిపించబోగా అది తిన�
Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఓ శునకానికి ఇచ్చిన బిస్కెట్ను అది తినేందుకు నిరాకరించగా అదే బిస్కెట్ను పార్టీ కార్యకర్తకు ఇచ్చారని వైరల్ అవుతున్న వీడియోపై బీజేపీ ఘాటుగా స్పంద�