వచ్చే లోక్సభ ఎన్నికల తర్వా త కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని, ఆ పార్టీ ‘దుకాణం’ మూసివేత అంచున ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఒకే ప్రోడక్ట్ను పదేపదే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీకి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Rahul Gandhi : విపక్ష ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపడితే దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతుందని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
Rahul Gandhi Meet Kalpana Soren | జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు. (Rahul Gandhi Meet Kalpana Soren) ఆ రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఆమెతో సమావేశమయ్యారు.
తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమబెంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం బిర్భూమ్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి �
Rahul Gandhi | అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, శివసేన షిండే వర్గంలో చేరిన మిలింద్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని వీడాలని అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగ
భారత క్రికెటర్లు ప్రాక్టీస్లో బిజీ అయ్యారు. ఇంగ్లండ్తో రెండో టెస్టు కోసం విశాఖపట్నంకు చేరుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు బుధవారం స్టేడియంలో చెమటోడ్చారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చేజార్చు�
Rahul Gandhi : భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లో ప్రవేశించింది. బిహార్లోని కతిహార్ నుంచి యాత్ర బుధవారం ఉదయం రాష్ట్రంలోని మాల్ధా జిల్లాలోకి ఎంటరైంది.
Rahul Gandhi : విపక్ష ఇండియా కూటమి నుంచి బయటపడిన నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరి మళ్లీ బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదంతంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు.
మంత్రివర్గ విస్తరణలో ఉపముఖ్యమంత్రి పదవితోపాటు ఐదు మంత్రి పదవులను బీసీలకే ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం సహజం. వీటిని ముద్దుగా పల్టీలు అని పిలుస్తుంటారు. ఇలాంటి పల్టీలు వేయడంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ రికార్డును ఎవరూ అధిగమించలేరేమో. తాజాగా ఆయన ‘ఇండియా’ క
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్కు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్న�