రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య శుక్రవారం ఒక ప్రకటనలో సీఎం రేవంత్రెడ్డిని కోరారు.
ఏ పార్టీతోనూ లేదా ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్కుమార్ మరోసారి తన పాత మిత్రులవైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి కకావికలమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ తీరుతో భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా కూటమిని వీడుతున్నాయి.
అస్సాంలో న్యాయ్యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. యాత్రలో రాహుల్ డూప్ను వాడుతున్నారని మీడియా కథనాలను ఉదహరించారు.
Himanta Sarma | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ తమకు కావాలంటూ వ్యాఖ్యానించారు.
Gaurav Gogoi : రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా దేశాన్ని ఏకం చేసేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ గురువారం స్పష్టం చేశారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును సీఐడీ (CID)కి బదిలీ చేశారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అ�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్సభ ఎన్నికల అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం చెప్పారు. శివ్సాగర్ జిల్లాలోని నజీరాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శర్మ మీడియాతో
Rahul Gandhi : దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంత బిశ్వ శర్మని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. గువహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగారనే ఆరోపణలపై రాహ�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా ఇతర కాంగ్రెస్ నేతలపై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ఎక్స్ ద్వారా వెల్లడించారు.
‘అమ్మా... పింఛన్ ఎంత వస్తుంది? రెండు వేలే కదా? (రెండు వేళ్లు) చూపెడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగు వేలు (నాలుగు వేళ్లు చూపుతూ) వస్తుంది.. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. వెంటనే నాలుగు వేలు