కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.
ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘది సర్కార్లో విభేదాలపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు గుప్పించడం ఆసక్తి రే
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ సూరత్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై 2019లో పరువు నష్టం కేసు దా�
విడుదల చేసిన రాహుల్ గాంధీతిప్పికొట్టిన బీజేపీ న్యూఢిల్లీ, జూన్ 22: దేశంలో కరోనా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దీనిపై మ�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ జ్జ్ఞాని బాబా�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ వర్చువల్గా మీడియాతో మాట్లాడారు. కోవిడ్ మూడవ వేవ్ వస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. థార్డ్ �
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కరోనా నిర్వహణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు రాబోయే మూడో వేవ్కు సంసిద్ధం కావడానికి �
న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల మాటున కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ ను దుయ్యబట్టారు. ఇవాళ యోగా దినోత్సవం..యోగా దినం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం 52వ ఏట అడుగుపెట్టారు. అయితే కరోనా రెండో దశ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా రాహుల్ గాంధీ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నట�
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అనంత
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పరుగులు పెడుతూ సామాన్యుడికి చెమటలు పట్టిస్తున్న నేపథ్యంలో పెట్రో సెగలపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించ�
చండీగఢ్: పంజాబ్కు చెందిన పంజాబ్ ఏక్తా పార్టీ (పీఏపీ) కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సుఖ్పాల్ సింగ్ ఖైరా, జగదేవ్ సింగ్, పిర్మల్ సింగ్ గురువారం ఢిల్లీలో కాంగ్ర
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని పెంచడం పట్ల కేంద్రం తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. శాస్త్రవేత్తల సమ్మతి లేకుండానే ప్రభుత్వం వ్యాక్సిన్ డోసుల మధ్య వి