పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ దాదాపుగా తేల్చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం బాధ్యతల్లో వున్న చరణ్ జిత్ సింగ్నే తిరిగి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి అధిష్ఠానం రెడ�
Union budget 2022 : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ జీరో బడ్జెట్ అంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ తీవ్రంగా మండిపడ్డారు. అసలు బడ్జెట్ను
Nirmala Sitaraman : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరర్ధకమైన బడ్జెట్ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా
Union Budget 2022 | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్పై చాలామంది విపక్ష నాయకులు, ఇ�
న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ను ఇండియా కొనుగోలు చేసినట్లు అమెరికాకు చెందిన న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ఓ సంచలన కథనాన్ని రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పంద�
ట్విట్టర్ సీఈవోకు రాహుల్ లేఖ న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో తన ఫాలోవర్లను ట్విట్టర్ తగ్గిస్తున్నదని �
Punjab Polls : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన రోజే పంజాబ్ కాంగ్రెస్లో చీలిక వచ్చింది. పంజాబ్లోని ఓ వర్గం ఏకంగా రాహుల్ గాంధీకే ఝలక్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తన ఫాలోవర్స్ను ఆ సంస్థ అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వత్తడి చేయడం వల్ల తన స్వరాన్న�
న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ జనవరి 28 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు రోజుల టూర్లో భాగంగా కే�