పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. పెట్రో పెంపు అనేది ప్రధాని నరేంద్ర మోదీ దినచర్యలో భాగమైపోయిందని ఎద్దేవా చేశారు. అలాగే గ్యాస్ ధర పెంపు, డీజిల్ ధ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణ విషయంలో టీఆర్ఎస్ పార్టీ తమ నైతిక బాధ్యతను విస్మ�
మొన్నటి వరకూ పంజాబ్ మాజీ సీఎం చెన్నీ వర్సెస్, పీసీసీ చీఫ్ సిద్దూ. ఒకరిపై ఒకరు మాటలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం తేల్చే సరికి అధిష్ఠానానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు మర�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో హర్యానా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా, రణదీప్ సూర్జేవాలాతో సహా పలువురు కీలక నేత
కోవిడ్ రోగులు, ప్రజల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కోవిడ్ రోగులను, కోవిడ్ వర్కర్లను, ఇటు ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్�
న్యూఢిల్లీ : మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉ�
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ యూటర్న్ తీసుకొన్నారు. జీ-23 గ్రూపు కాస్త మెత్తబడింది. పార్టీలో ప్రక్షాళన జరగాలని, నాయకత్వంలో మార్పు రావాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న ఆజాద్.. తాజాగా ‘కాంగ్రె
రాయ్పూర్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కపిల్ సిలబ్ను బహిష్కరించాలని ఛత్తీస్గఢ్ మంత్రి టీఎస్ సింగ్దేయో డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా సిబల్ చేసిన ప్రకటన దారుణమైందని, సీడబ్ల్యూ�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో పార్టీలో అంతర్గత పోరు నెలకొన్న నేపధ్యంలో హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా గురువారం పార్టీ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.