న్యూఢిల్లీ : పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్పై కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. మోదీ సర్కార్కు ప్రజాస్వామ్యంపై ట్యూషన్ అవసరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట�
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ నెల 28న తలపెట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ), ముంబై పోలీసులు, ఇతరులకు వ్యతిరేకంగా ముంబై కాంగ్రెస�
న్యూఢిల్లీ : పదోతరగతి సీబీఎస్ఈ ఆంగ్ల ప్రశ్నాపత్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్ను వారి నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీసేలా ఆరెస్సెస్, బీజేపీల కుట్రపూరిత�
జైపూర్ వేదికగా కాంగ్రెస్ పెద్ద బలప్రదర్శనే చేసింది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్లీ బహిరంగ సభకు హాజరయ్యారు. 2016 లో వారణాసిలో జరిగిన బహిరంగ సభే ఆమె చివరి బహి�
న్యూఢిల్లీ : మోదీ సర్కార్ హయాంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా డిసెంబర్ 12న జైపూర్లో కాంగ్రెస్ పార్టీ మెగా ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ లోక్సభలో మాట్లాడారు. కిసాన్ ఆందోళనలో 700 మంది రైతులు అమరులయ్యారన్నారు. దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాపణలు కోరారు, కానీ ఆ అమర రైతుల డేటా ప్రభుత్వం దగ�
కేంద్రాన్ని నిలదీసిన రాహుల్ న్యూఢిల్లీ: సాగుచట్టాల నిరసనోద్యమంలో అమరులైన రైతుల సమాచారం తమ వద్ద లేదంటూ కేంద్రం పేర్కొనడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వడ