ఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ అంశంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనల మధ్య లోక్సభ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా పడింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం విపక్షల పట్టుబట్టాయి. సభను ఆర్డర్లోకి తెచ్చేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించినా కానీ ఫలితం లేకపోవడంతో లోక్సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి..
Pune | దారుణం..చీరెలు కొనివ్వలేదని భర్తను కుక్కర్తో కొట్టి చంపిన భార్య
Iran | అమెరికాలో 9/11 తరహా దాడులు చేస్తాం.. ట్రంప్కు ఇరాన్ మాస్ వార్నింగ్
Car driving | బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కిన యువతి..! జనం మీదకు దూసుకెళ్లిన కారు