Lok Sabha : లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ 21వ రోజు. అయితే ఎక్కువ శాతం ఈ సెషన్లో నిరసనలతోనే సభ గడిచింది. బీహార్ ఓట్ల సవరణ అంశంపైనే సమావేశాలు సాగాయి.
Lok Sabha | పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు (Monsoon session) ప్రారంభమై 10 రోజులవుతున్నా లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. బీహార్ (Bihar) లో భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక స�
Kumbh Mela: ప్రయాగ్రాజ్ దారులన్నీ కుంభమేళా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నది. దీంతో అలహాబాద్ హైకోర్టులో గత కొన్ని వారాల నుంచి కేసులన్నీ పెండింగ్ పడుతు�
Kerala Assembly : సీఎం విజయన్ అవినీతిపరుడంటూ విపక్ష నేత సతీషన్ ఆరోపించారు. ఆ సమయంలో కేరళ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ చరిత్రలోనే అపరిపక్వ విపక్షనేత సతీషన్ అంటూ విమర్శించారు.
Lok Sabha : 18వ లోక్సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బదులిచ్చిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్ర
Lok Sabha: నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై చర్చించాలని ఇవాళ ఉభయసభల్లో విపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులకు సందేశం ఇవ్వాలని లోక్సభలో రాహుల్ గాంధీ తెలిపారు. పేపర్ లీకేజీ జరిగినట్లు రాజ�
Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను మే 22వ తేదీకి వాయిదా వేశారు. సోరెన్ ప్రభుత్వ హయాంలో భూమి మార్పిడి కోసం భారీగా అక్రమ
Lok Sabha | లోక్సభ నిరవధిక వాయిదాపడింది. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియా
Parliament: స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. దీంతో ఆ సభలను వాయిదా వేశారు. ఇక సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు ఇవాళ పార్ల�