పంజాబ్ సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుథియానా వేదికగా ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. ‘చెన్నీ పే
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ని సింహంతో పోల్చారు. సీఎం అభ్యర్థి విషయంలో తాను రాహుల్ గాంధీ మాటకే ఓకే చెబుతానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గా�
Lata Mangeshkar | ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో మారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కిసాన్ ఆందోళనలో పాల్గొన్న రాహుల్… ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ వ్యవహార శైలి ఓ ర
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఒక్క సారిగా యూటర్న్ తీసుకున్నారు. రాహుల్ గాంధీకి జై కొట్టారు. కొన్ని రోజుల నుంచీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వున్
కాంగ్రెస్ సీనియర్లకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. పంజాబ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీ, సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పేరును తొలగించింది. మొదట్లో మాజీ ప్ర
హిజబ్ వివాదం కొనసాగుతూనే వుంది. కాలేజీలకు హిజబ్ ధరించి ముస్లిం విద్యార్థులు రావడంపై నిరసన వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకు అనుమతి నిరాకరించింది. ఇక ముస్లింలు హిజబ్ �
Rahul Gandhi: ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గోవాలో తన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆయన.. గోవా
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ
కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ ప్రతినిధి, ఎంపీ రాజ్యవర్ధన్ రాధోఢ్ ట్విట్టర్ వేదికగా గురువారం విరుచుకుపడ్డార�
చైనా, పాకిస్తాన్ను వేరుచేయడం భారత్ వ్యూహాత్మక లక్ష్యం కావాలని, కానీ ప్రధాని మోదీ ఆ రెండు దేశాలను కలిపేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. �
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రత్యేక హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్లో ప్రసం�