న్యూఢిల్లీ: బీజేపీకి భయపడేవారు కాంగ్రెస్ పార్టీ నుంచి స్వేచ్ఛగా వెళ్లవచ్చని రాహుల్ గాంధీ అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మేవారు తమకు అవసరం లేదన్నారు. గత నెలలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత జిత�
ఆహ్వానించిన సోనియా, రాహుల్ పార్టీలోకి వస్తే అప్పగించే బాధ్యతలపైనా చర్చ! రాజకీయవర్గాల్లో జోరుగా ఊహాగానాలు న్యూఢిల్లీ, జూలై 14: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న�
న్యూఢిల్లీ: రాజ్యసభలో పియూష్ గోయల్ లీడర్ ఆఫ్ ద హౌజ్గా వ్యవహరించానున్నారు. తేవర్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్గా నియమించిన తర్వాత ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతలను స
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం వీరి భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, పంజా�
ముంబై: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. తన ట్విటర్లో రాబోయే కాలానికి అంచనాలు అంటూ అతడు చేసిన ట్వీట్లు పెను దుమారం రేపుతున్నాయి. రా�
న్యూఢిల్లీ: రఫేల్ డీల్ వివాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కౌంటర్ వేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆదివారం ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను షేర్ చేస్తూ చోర్ కీ దాడీ (దొంగ గడ్డం) అంటూ కామెంట్ చేశాడు. ఆ ఫొ
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ ప్రక్రియపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. జూలై వచ్చినా వ్యాక్సిన్ల జాడ లేదని..వ్యాక్సిన్లు ఎక్కడ అంటూ రాహుల్ శుక్�
న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన కాంగ్రెస్ అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. 2019లో మంత్రి పదవిని వీడిన నాటి నుంచి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీరుపై ఆయన మండిపడుతు�
న్యూఢిల్లీ : పంజాబ్లో కాంగ్రెస్ అసంతృప్త నేత నవ్జోత్ సింగ్ సిద్ధూతో ఎలాంటి సమావేశం ఖరారు కాలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి పార్టీ వ్య�
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శనివారం మరో ట్రాక్టర్ ర్యాలీకి సన్నద్ధమవుతున్న తరుణంలో అన్నదాతలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంఘీభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజ�