Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ఈ నెల 27న పంజాబ్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ
UP Polls: ఓ వైపు ప్రియాంక గాంధీ యూపీ ఎన్నికల కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. మహిళల్ని, యువకుల్ని ఏకం చేయడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. కాస్తో కూస్తో రాహుల్ గాంధీ కూడా ఇదే పనిలో
Amar Jawan Jyoti | పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుతూ ఉండే అమర జవాన్ జ్యోతిని కేంద్ర ప్రభుత్వం ఆర్పేయనుంది. శుక్రవారం నాడు ఈ జ్యోతిని తీసుకెళ్లి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని ఇవాళ జాతీయ యుద్ధ స్మారకం వద్ద కలపనున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడుతోందని �
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడిని చైనాకు చెందిన ఆర్మీ ఎత్తుకెళ్లింది. సియాంగ్ జిల్లా నుంచి అతన్ని అపహరించినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఇవాళ ఓ ట్�
Rahul Gandhi: బీజేపీ విద్వేష రాజకీయాలు దేశానికి చాలా ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ విమర్శించారు. విద్వేష రాజకీయాలవల్ల
Rahul Gandhi tweet: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ మరోసారి అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీని ఉద్దేశించి ఆయన.. విద్వేషాన్ని ఓడించేందుకు ఎన్నికలే సరైన సమయమని వ్యాఖ్యానించారు.
Rahul Gandhi : లడఖ్లో నియంత్రణ రేఖ వెంబడి ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని వస్తున్న వార్తల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా మరోసారి హద్దు మీరింది. గాల్వన్ లోయలో జనవరి 1న చైనా జాతీయ జెండాను ఎగురవేసిందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. భారత్ సరిహద్దులో గాల్వన్